అనారోగ్యంతో దవాఖానకు వచ్చిన ఓ 30 మహిళ పారాసిటమాల్ ఓవర్డోస్ అవ్వటం వల్ల మరణించింది. బ్రిటన్లోని విడ్నెస్ పట్టణంలో 19 ఏప్రిల్ 2017న చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. మృతి చెందిన లారా
ప్రమాదవశాత్తు ఓ భవనం పైనుంచి కిందపడి ఓ మహిళ మృతి చెందిన సంఘటన రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన అశ్రితసింగ్(25)కు భర్త సంజ�
Adilabad | మొరం కోససం తీసిన గుంత ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మరో ముగ్గురి ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ విషాదకర సంఘటన ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో చోటు చేసుకుంది.
Manipur | మణిపూర్లో కుకీ, మైతీ జాతుల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. సాయుధులైన వ్యక్తులు చెలరేగిపోయారు. జిరిబామ్ జిల్లాలోని గిరిజన గ్రామమైన జైరోన్ హ్మార్పై గురువారం రాత్రి దాడులకు పాల్పడ్డారు. ఆరు ఇళ్లకు నిప�
Rabies vaccine | వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ విషాదకర సంఘటన జయశంకర్ భూపాలపల్లి(Bhupalapally) జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Hanumakonda | హనుమకొండ(Hanumakonda) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కమలాపూర్ మండలంలోని వంగపల్లి గ్రామానికి చెందిన అంకిల్ల కవిత(36) విషజ్వరంతో ఆర్టీసీ బస్సులో(RTC bus) గురువారం మృతి(Woman dies) చెందింది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సోమవారం పలు మండలాల్లో గాలి వాన బీభత్సం సృష్టించింది. నడిగూడెం మండలంలోని బృందావనపురం గ్రామానికి చెందిన మామిడి రమణ (24), అదే గ్రామానికి చెందిన మామిడి పద్మతో కలిసి నడిగూడెం శివారులోన
Electrocution | విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కరెంటు వైరు తెగి రోడ్డుపై వరద నీటిలో పడటంతో విద్యుత్ షాక్ తగిలి ఓ యువతి మృతిచెందింది. ఆమెను కాపాండేందకు ప్రయత్నించి యువతి తండ్రి క
Kanpur Teen's Car Stunt | మైనర్ బాలుడు కారుతో స్టంట్ చేశాడు. అదుపుతప్పిన ఆ కారు ఒక స్కూటర్ను ఢీకొట్టింది. డ్రైవ్ చేసిన మహిళ మరణించగా, ఆమె కుమార్తె గాయపడింది. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మ
Cheetah attack | ప్రకాశం, నంద్యాల జిల్లా సరిహద్దులో దారుణం చోటు చేసుకుంది. మొహరున్సీసా అనే మహిళ కట్టెల కోసం అడవిలోకి వెళ్తుండగా అక్కడే మాటు వేసిన చిరుతపులి మహిళపై దాడిచేసి చంపివేసింది.
తెల్లారితే ఆ ఇంట్లో పెండ్లి భాజాలు మోగాల్సి ఉంది. కానీ.. విధి వక్రీకరించి చావు డప్పు మోగింది. ఇంట్లో విద్యుత్తు షాక్ తగిలి ఓ మహిళ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.