మద్యం మత్తులో ఓ కారు డ్రైవర్ గ్రామ పురవీధుల్లో ఎదురుగా వస్తున్న వారిని ఢీ కొడుతూ ప్రహరీలను కూలగొడుతూ భీభత్సం సృష్టించిన ఘటనపై సోమవారం రాత్రి పోల్కంపల్లిలో చోటు చేసుకున్నది. ఎస్సైతోపాటు, గ్రామస్తులు త�
జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో వైద్యం వికటించి బాలింత మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకున్నది. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు గురువారం దవాఖాన ఎదుట ప్రధాన రహదారి
డ్రైవర్ నిర్లక్ష్యంతో అతివేగంగా వాహనాన్ని నడపడం వల్ల జరిగిన ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. దోమలగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని ట్యాంక్బండ్పై ఈ సంఘటన చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్రెడ్డి తెలిపిన వివ
సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో గురువారం గాలిదుమారానికి చింతకాయ రాలిందని ఏరుకోబోయి పిడుగుపాటుకు గురై టేకు రంగవ్వ(59) మృతిచెందింది. మనువడు శ్రీధర్తో కలిసి చెట్టు వద్దకు వెళ్ల్లిన కొద్ది సమయానికే పిడుగుపడగ�
ఓ మహిళ అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన ఘటన కొత్తకోట మండలంలోని కానాయపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యులు, ఎస్సై ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం పెద్దగూడెం గ్రామానికి చెందిన నలబోతుల చెన్
Mahabubnagar | మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట మండలంలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఈదురుగాలుల వేగానికి ఏకంగా ఇనుప డబ్బానే గాలికి కొట్టుకొచ్చి ఓ మహిళపై పడడంతో అక్కడికక్కడ�
KCR Kit | మహిళా దినోత్సవం రోజునే ఓ బాలింత రక్తహీనతతో మృతి చెందడం పలువురిని కలిచివేసింది. ఆడబిడ్డలకు సంక్షేమ పథకాలతో అండగా ఉండాల్సిన ప్రభుత్వమే వాటిని నిలిపివేసి వారి పాలిట శాపంగా మారింది.
ప్రమాదవశాత్తు జనరేటర్ ఫ్యాన్లో చీర చిక్కుకొని ఓ మ హిళ మృతి చెందిన ఘటన మంగళవారం ఉప్పునుంతల మండలం పూరియానాయక్తండాలో మంగళవారం చోటు చేసుకున్నది. స్థానిక ఎస్సై కథనం ప్రకారం పూరియానాయక్ తండా కు చెందిన జర�