Puffer Fish | ఒక వృద్ధుడు స్థానిక చేపల మార్కెట్లోని షాపు నుంచి విషపూరితమైన పఫర్ చేప (Puffer Fish) ను కొని ఇంటికి తెచ్చాడు. దానిని కూరగా వండి తిన్న తర్వాత భార్యతోపాటు ఆ వృద్ధుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిద్దరూ వణి�
Bengaluru | ఓ మహిళ అబార్షన్ ట్యాబ్లెట్ వేసుకుంది. ఆ తర్వాత తీవ్ర రక్తస్రావం జరిగి, ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
Fathepur Mysamma | మహిళ ప్రాణాలను మటన్ ముక్క బలిగొన్నది. ఓ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన దావత్లో మహిళ మటన్ తింటుండంగా, ఆమె గొంతులో ముక్క ఇరుక్కుంది. దీంతో ఆవిడ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘ�
కోతి దాడి నుంచి తప్పించుకునే క్రమంలో ఇంటిపై నుంచి పడి ఓ మహిళ మృతిచెందింది. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం రాయన్నపేట గ్రామానికి చెందిన వెంగళ మరియమ్మ (48) దుస్తులు ఆరేసేందుకు డాబాపైకి వెళ్లింది. ఆ సమయంలో అక్కడే
శివంపేట జూలై 7: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన ఘటన మొదక్ జిల్లా శివంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శివంపేట మండలం తాళ్లపల్లి తండాకు చెందిన ధనావత్
చెన్నై: కదులుతున్న కారుపై చెట్టు కూలింది. దీంతో ఆ కారును డ్రైవింగ్ చేస్తున్న మహిళ మరణించింది. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం చెన్నైలో భారీగా వర్షం కురిసింది. అయితే 57 ఏళ్ల మహిళ సాయంత
Odisha | రక్త హీనతతో బాధపడుతున్న ఓ మహిళకు వేరే బ్లడ్ గ్రూప్ రక్తం ఎక్కించడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఒడిశాలోని రూర్కీలా ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకోగా ఆలస్యంగ�
Crime news | అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మహిళ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన యాచారం మండలంలోని నందివనపర్తి గ్రామంలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
క్రైం న్యూస్ | కరెంట్ షాక్తో ఓ మహిళా రైతు మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని నిజాంసాగర్ మండలం మహ్మద్ నగర్లో చోటు చేసుకుంది. ఎస్ఐ హమీద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
KK Nursing Home | యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి గ్రామానికి చెందిన ఓ గర్భిణి కాన్పు నిమిత్తం.. ఏడాది క్రితం భువనగిరి కేకే ఆస్పత్రిలో చేరింది. దీంతో ఆమెకు వైద్యులు సర్జరీ నిర్వహించి డెలివరీ చేశారు. ప్ర�