IND Vs WI | కుడి ఎడమల ఓపెనింగ్ జోడీ దంచికొట్టడంతో వెస్టిండీస్తో రెండో టెస్టులో టీమ్ఇండియాకు శుభారంభం దక్కింది. గత మ్యాచ్లో సెంచరీలతో కదంతొక్కిన రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఈసారి అర్ధశతకాలతో రాణించడంత�
Hardik Pandya | భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు వచ్చే నెల ఐర్లాండ్తో జరుగనున్న టీ20 సిరీస్కు విశ్రాంతినిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం టీమ్ఇండియా.. వెస్టిండీస్తో రెండు మ్యాచ్ల టెస్టు
ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత జట్టు వెస్టిండీస్తో పూర్తి ఏకపక్షంగా సాగిన తొలి టెస్టులో ఘనవిజయం సాధించింది. మూడు రోజులకు ముందే ముగిసిన పోరులో భారత్.. ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో జయభేరి మోగించి�
ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ (WTC) ఫైనల్లో ఓడిన టీమ్ఇండియాకు (Team India) కొత్త సీజన్లో అదిరే ఆరంభం లభించింది. డొమినికా (Dominica) వేదికగా వెస్టిండీస్తో (West Indies) జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఘన విజయం అందుకుంది.
Virat Kohli: 81 బంతులు ఆడిన తర్వాత కోహ్లీ ఫోర్ కొట్టాడు. విండీస్తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఈ ఘటన జరిగింది. అయితే ఫోర్ కొట్టిన తర్వాత కోహ్లీ ఆ మూమెంట్ను ఎంజాయ్ చేశాడు. సెంచరీ కొట్టిన ప్లే�
Yashaswi Jaiswal: విండీస్తో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి యశస్వి జైస్వాల్ 143 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్లో 14 బౌండరీలు ఉన్నాయి. ఇండియా తరపున తొలి టెస్టులోనే సె�
Yashasvi Jaiswal | ఓపెనర్లు దంచికొట్టడంతో వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ భారీ స్కోరు దిశగా సాగుతున్నది. జాతీయ జట్టు తరఫున తొలి మ్యాచ్ ఆడుతున్న యశస్వి జైస్వాల్ (244 బంతుల్లో 116 పరుగులు; 12 ఫోర్లు), కెప్ట
వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తున్నది. తొలుత టాస్ గెలిచిన విండీస్ బ్యాటింగ్ ఎంచుకోగా, పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకున్న టీమ్ఇండియా వికెట్ల వేట ప్ర�
భారత్ (India), వెస్టిండీస్ (West Indies) జట్ల మధ్య రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ (Test Series) ఈ నెల 12 నుంచి ప్రారంభంకానుంది. సిరీస్ కోసం బీసీసీఐ (BCCI) ఇప్పటికే భారత జట్టును ప్రటించింది. తాజాగా వెస్టిండీస్ కూడా 13 మందితో కూడిన
వన్డే ప్రంపచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో దుమ్మురేపుతున్న శ్రీలంక.. సూపర్ సిక్స్ ఐదో మ్యాచ్లోనూ విజయం సాధించింది. శుక్రవారం జరిగిన పోరులో లంక 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్ను చిత్తుచేసింది.
ICC ODI World Cup | ఒకప్పుడు మైదానంలో బెబ్బులిలా పోరాడే వెస్టిండీస్ జట్టు ఇప్పుడిలా పేలవంగా ఎందుకు తయారైందన్న దాని వెనక చాలా కారణాలే కనిపిస్తాయి. రిచర్డ్స్, హేన్స్, మాల్కం మార్షల్, జెఫ్ డుజాన్, గార్డెన్ గ్రీనిడ్జ్, ల
వచ్చే నెలలో వెస్టిండీస్తో జరుగనున్న టెస్టు సిరీస్ కోసం భారత జట్టు ఎంపికపై వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ను ఈ టూర్కు ఎంపిక చేయకపోవడంపై జరుగుతున్న చర్చ ఇప్పట్లో మ�
పొట్టి ఫార్మాట్లో దంచికొడుతున్న యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తొలిసారి భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. వచ్చే నెల 12 నుంచి వెస్టిండీస్తో జరుగనున్న రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం శివసుందర�