టీ20 ప్రపంచకప్ సూపర్-12 దశ ప్రారంభానికి ముందే.. భారీ సంచలనం నమోదైంది. రెండు సార్లు జగజ్జేతగా నిలిచిన వెస్టిండీస్ జట్టు.. ఈసారి క్వాలిఫయింగ్ టోర్నీలోనే నిష్క్రమించింది.
Ireland wins:టీ20 వరల్డ్కప్ గ్రూప్ బి మ్యాచ్లో ఇవాళ వెస్టిండీస్పై ఐర్లాండ్ జట్టు 9 వికెట్ల తేడాతో నెగ్గింది. ఈ విజయంతో ఐర్లాండ్ జట్టు సూపర్ 12లోకి ప్రవేశించింది. ఇక ఓటమిని ఎదుర్కొన్న వెస్టిండీస్ టోర్నీ ను�
ప్రపంచకప్లో ఆడాలన్నది ప్రతి క్రికెటర్ కల. అయితే అవాంతరాల కారణంగా జట్టులో చోటు కోల్పోతే ఆ క్రికెటర్ బాధ వర్ణణాతీతం. వెస్టిండీస్ హార్డ్హిట్టర్ షిమ్రాన్ హెట్మెయిర్కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది
బ్రిడ్జ్టౌన్: పరుగుల వరద పారిన పోరులో న్యూజిలాండ్దే పైచేయి అయింది. వెస్టిండీస్తో సోమవారం ఉదయం ముగిసిన మూడో వన్డేలో కివీస్ 5 వికెట్ల తేడాతో గెలిచి 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. మొదట విండీస్ 50 ఓవర్లలో 8
బ్రిడ్జ్టౌన్: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన న్యూజిలాండ్ జట్టు.. వెస్టిండీస్తో జరిగిన రెండో వన్డేలో 50 పరుగుల తేడాతో (డక్ వర్త్ లూయిస్ ప్రకారం) గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 48.2
వెస్టిండీస్ క్రికెట్ జట్టు మాజీ సారథి, ఆల్రౌండర్ కీరన్ పొలార్డ్ అరుదైన ఘనత అందుకున్నాడు. టీ20లలో 600వ మ్యాచ్ ఆడిన తొలి క్రికెటర్గా నిలుస్తూ.. క్రికెట్ పుస్తకాలలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడ�
వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ఆదివారం ముగిసిన చివరి టీ20లో భారత జట్టుకు తాత్కాలిక సారథిగా వ్యవహరించాడు హార్ధిక్ పాండ్యా. ఈ మ్యాచ్కు ముందు అతడు గతనెల ఐర్లాండ్తో టీ20 సిరీస్లో కూడా కెప్టెన్గా పనిచేశాడు. ఐ
భారత్తో జరిగిన చివరి టి20మ్యాచ్లోనూ వెస్టిండీస్కు పరాభవం తప్పలేదు. ఆదివారం జరిగిన చివరి మ్యాచ్లో ఇండియా 88 పరుగుల తేడాతో గెలుపొంది సిరీస్ను 4-1తో కైవసం చేసుకుంది. తొలుత టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వ�
ఒకప్పుడు ప్రపంచ క్రికెట్ను గడగడలాడించిన వెస్టిండీస్.. ఇప్పుడు దానిలో కనీసం సగం సత్తా కూడా చూపించలేకపోతోంది. భారత్తో సిరీస్కు ముందు వన్డేల్లో మొత్తం 50 ఓవర్లపాటు బ్యాటింగ్ చేయడానికే కష్టపడిన ఆ జట్టు.. భ
నాలుగో టీ20లో విండీస్పై భారత్ విజయం లాడర్హిల్(ఫ్లోరిడా): భారత్ ఖాతాలో మరో సిరీస్లో చేరింది. వెస్టిండీస్తో మరో మ్యాచ్ మిగిలుండగానే టీమ్ఇండియా టీ20 సిరీస్ను ఖాతాలో వేసుకుంది. శనివారం జరిగిన నాలుగో
జార్జ్టౌన్: వెస్టిండీస్ టూర్లో ఉన్న హార్దిక్ పాండ్యా.. మాజీ ముంబై ఇండియన్స్ జట్టు సభ్యుడు కీరన్ పోలార్డ్ ఇంటికి వెళ్లాడు. ప్రస్తుతం విండీస్తో టీ20 సిరీస్ జరగుతున్న విషయం తెలిసిందే. ఇండియా ఇప్�
సెయింట్కీట్స్: వెస్టిండీస్తో జరుగుతున్న అయిదు మ్యాచ్ల టి20 సిరీస్కు సంబంధించి చివరి రెండు మ్యాచ్లకు ఇరు జట్ల ఆటగాళ్లకు అమెరికా వీసాలు జారీ అయ్యాయి. సిరీస్లో చివరి రెండు మ్యాచ్లు అమెరికాలోని ఫ్ల�
వెస్టిండీస్తో మూడో టీ20లో బ్యాటింగ్ చేస్తూ వెన్నునొప్పితో ఇబ్బందిపడిన టీమిండియా సారథి రోహిత్ శర్మ ఆరోగ్యంపై బీసీసీఐ శుభవార్త చెప్పింది. అతడు ఫిట్గానే ఉన్నాడని, సిరీస్లో మిగిలిన రెండు మ్యాచులకూ అందు�
దుబాయ్: భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తాజా టి20 ర్యాంకింగ్స్లో రెండో ర్యాంక్కు చేరుకున్నాడు. వెస్టిండీస్తో జరిగిన మూడో టి20లో అర్ధసెంచరీతో రాణించి భారత విజయంలో ముఖ్యపాత్ర వహించిన సూర్యకుమార్ 816 �