వచ్చే నెలలో వెస్టిండీస్తో జరుగనున్న టెస్టు సిరీస్ కోసం భారత జట్టు ఎంపికపై వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ను ఈ టూర్కు ఎంపిక చేయకపోవడంపై జరుగుతున్న చర్చ ఇప్పట్లో మ�
పొట్టి ఫార్మాట్లో దంచికొడుతున్న యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తొలిసారి భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. వచ్చే నెల 12 నుంచి వెస్టిండీస్తో జరుగనున్న రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం శివసుందర�
ODI WC 2023 : ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ క్వాలిఫైయర్(ICC ODI World Cup qualifiers) పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే 10 స్థానాలకుగానూ 8 జట్లు అర్హత సాధించాయి. మిగిలిన రెండు స్థానాల కోసం మాత్రం పది జట్లు పోటీ పడుత�
టీమ్ఇండియా మాజీ క్రికెటర్ (Indian cricket team), స్పిన్ ఆల్రౌండర్ సలీమ్ దురానీ (Salim Durrani) కన్నుమూశారు. 88 ఏండ్ల వయస్సున్న ఆయన చాలా కాలంగా క్యాన్సర్తో (Cancer) బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం గుజరాత్ల�
వెస్టిండీస్తో జరిగిన రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను దక్షిణాఫ్రికా 2-0తో క్లీన్స్వీప్ చేసింది. శనివారం ముగిసిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 284 పరుగుల తేడాతో గెలుపొందింది.
స్టార్ స్పిన్నర్ దీప్తి శర్మ (3/11) విజృంభించడంతో మహిళల ముక్కోణపు టీ20 టోర్నీలో భారత్ ఫైనల్కు దూసుకెళ్లింది. సోమవారం చివరి లీగ్ మ్యాచ్లో మన అమ్మాయిలు 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్ను చిత్తు చేశారు.
హ్యాట్రిక్ సెంచరీతో కదం తొక్కడంతో వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో ఆసీస్ భారీ స్కోరు దిశగా సాగుతున్నది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కంగారూలు గురువారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికె�
వెస్టిండీస్ మాజీ వికెట్కీపర్ డేవిడ్ ముర్రే (72) శనివారం మృతి చెందారు. ముర్రే వెస్టిండీస్ జాతీయ జట్టుకు 1978-1982 మధ్య కాలంలో 19 టెస్టులు, 10 వన్డేల్లో ప్రాతినిథ్యం వహించారు.