తొలి టీ20లో టీమ్ఇండియా ఘనవిజయం వార్ వన్ సైడే! యువ ఆటగాళ్లనే నిలువరించలేకపోయిన వెస్టిండీస్.. హేమాహేమీలతో నిండిన టీమ్ఇండియాకు కనీస ప్రతిఘటన ఇవ్వలేకపోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ వేసిన పునాదిపై దినేశ
భారత్తో ఇటీవలే ముగిసిన వన్డే సిరీస్ను 3-0తో కోల్పోయిన వెస్టిండీస్ జట్టు సారథి నికోలస్ పూరన్ టీ20 సిరీస్ ముందు టీమిండియాకు హెచ్చరికలు పంపాడు. వన్డేలలో తమను ఓడించినా టీ20లలో తమది బలమైన జట్టు అని.. ఈ ఫార్మాట్
టీమిండియా సారథి రోహిత్ శర్మ ప్రస్తుతం వెస్టిండీస్తో టీ20 సిరీస్ను ఎలా నెగ్గాలనేదానిపై కసరత్తులు చేస్తున్నాడు. తాజాగా అతడు తన మాజీ సహచర ఆటగాడు, స్నేహితుడు ప్రజ్ఞాన్ ఓజాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడ�
India | వెస్టిండీస్తో జరిగిన మూడో వన్డేల సిరీస్ను భారత్ క్లీన్స్వీప్ చేసింది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో జరిగిన మూడో వన్డేలో ధవన్ సేన విజయం సాధించింది. దీంతో సిరీస్ను 3-0తో సొంతం
గాయంతో సుమారు రెండు నెలలుగా ఆటకు దూరమైన టీమిండియా వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ వెస్టిండీస్ పర్యటన నుంచి కూడా తప్పుకున్నాడు. ఇటీవలే కరోనా బారిన పడిన రాహుల్.. ఐసోలేషన్ నుంచి బయటకు వచ్చినా వెస్టిండీస్కు వెళ�
వెస్టిండీస్ పర్యటనలో ఉన్న శిఖర్ ధావన్ సారథ్యంలోని యువ భారత జట్టు వన్డే సిరీస్ను గెలుచుకుని క్లీన్స్వీప్ మీద కన్నేసింది. బుధవారం చివరి వన్డే ముగిశాక రెండ్రోజులకే విండీస్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్ర
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా ఆదివారం వెస్టిండీస్తో ఉత్కంఠంగా సాగిన రెండో వన్డేలో యువ భారత్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపు ద్వారా భారత జట్టు మూడు వన్డేల సిరీస్లో 2-0తో మరో మ్యాచ్ మిగిలుండగానే స
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: అక్షర్ పటేల్ సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. వెస్టిండీస్తో జరిగిన రెండవ వన్డేలో అయిదు సిక్సులు, మూడు ఫోర్లతో అక్షర్ పటేల్ 64 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. అక్షర్ భారీ హిట్�
India | వెస్టిండీస్ పర్యటనలో టీమ్ఇండియా మరో విజయాన్ని సొంతం చేసుకున్నది. ట్రినిడాడ్లోని క్వీన్స్ పార్క్ ఓవల్లో జరిగిన రెండో వన్డేలోనూ గెలుపొందింది.
బ్యాటింగ్లో టాప్-3 ప్లేయర్లు అర్ధ శతకాలతో అదరగొట్టడంతో మంచి స్కోరు చేసిన టీమ్ఇండియా.. ఆనక బౌలింగ్లోనూ సమిష్టిగా సత్తాచాటి విండీస్తో వన్డే సిరీస్లో బోణీ కొట్టింది. ఆఖరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్�
India | వెస్టిండీస్తో ఉత్కంఠభరితంగా జరిగిన పోరులో టీమ్ఇండియా 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్లో 1-0 తేడాతో ముందంజలో నిలిచింది.
వెస్టిండీస్తో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందే భారత జట్టుకు భారీ షాక్ తగిలింది. టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా గాయంతో తొలి వన్డేలో ఆడేది అనుమానమేనని తెలుస్తున్నది. మోకాలి గాయం తిరగబెట్టడంతో జడేజా �
వరుస విజయాల ఊపు మీదున్న భారత క్రికెట్ జట్టు.. వెస్టిండీస్తో సిరీస్కు సన్నద్ధమైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శుక్రవారం తొలి వన్డే జరుగనుండగా.. మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది. రోహిత్, కోహ్లీ, పం�