వెస్టిండీస్ క్రికెట్ జట్టు మాజీ సారథి, ఆల్రౌండర్ కీరన్ పొలార్డ్ అరుదైన ఘనత అందుకున్నాడు. టీ20లలో 600వ మ్యాచ్ ఆడిన తొలి క్రికెటర్గా నిలుస్తూ.. క్రికెట్ పుస్తకాలలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడ�
వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ఆదివారం ముగిసిన చివరి టీ20లో భారత జట్టుకు తాత్కాలిక సారథిగా వ్యవహరించాడు హార్ధిక్ పాండ్యా. ఈ మ్యాచ్కు ముందు అతడు గతనెల ఐర్లాండ్తో టీ20 సిరీస్లో కూడా కెప్టెన్గా పనిచేశాడు. ఐ
భారత్తో జరిగిన చివరి టి20మ్యాచ్లోనూ వెస్టిండీస్కు పరాభవం తప్పలేదు. ఆదివారం జరిగిన చివరి మ్యాచ్లో ఇండియా 88 పరుగుల తేడాతో గెలుపొంది సిరీస్ను 4-1తో కైవసం చేసుకుంది. తొలుత టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వ�
ఒకప్పుడు ప్రపంచ క్రికెట్ను గడగడలాడించిన వెస్టిండీస్.. ఇప్పుడు దానిలో కనీసం సగం సత్తా కూడా చూపించలేకపోతోంది. భారత్తో సిరీస్కు ముందు వన్డేల్లో మొత్తం 50 ఓవర్లపాటు బ్యాటింగ్ చేయడానికే కష్టపడిన ఆ జట్టు.. భ
నాలుగో టీ20లో విండీస్పై భారత్ విజయం లాడర్హిల్(ఫ్లోరిడా): భారత్ ఖాతాలో మరో సిరీస్లో చేరింది. వెస్టిండీస్తో మరో మ్యాచ్ మిగిలుండగానే టీమ్ఇండియా టీ20 సిరీస్ను ఖాతాలో వేసుకుంది. శనివారం జరిగిన నాలుగో
జార్జ్టౌన్: వెస్టిండీస్ టూర్లో ఉన్న హార్దిక్ పాండ్యా.. మాజీ ముంబై ఇండియన్స్ జట్టు సభ్యుడు కీరన్ పోలార్డ్ ఇంటికి వెళ్లాడు. ప్రస్తుతం విండీస్తో టీ20 సిరీస్ జరగుతున్న విషయం తెలిసిందే. ఇండియా ఇప్�
సెయింట్కీట్స్: వెస్టిండీస్తో జరుగుతున్న అయిదు మ్యాచ్ల టి20 సిరీస్కు సంబంధించి చివరి రెండు మ్యాచ్లకు ఇరు జట్ల ఆటగాళ్లకు అమెరికా వీసాలు జారీ అయ్యాయి. సిరీస్లో చివరి రెండు మ్యాచ్లు అమెరికాలోని ఫ్ల�
వెస్టిండీస్తో మూడో టీ20లో బ్యాటింగ్ చేస్తూ వెన్నునొప్పితో ఇబ్బందిపడిన టీమిండియా సారథి రోహిత్ శర్మ ఆరోగ్యంపై బీసీసీఐ శుభవార్త చెప్పింది. అతడు ఫిట్గానే ఉన్నాడని, సిరీస్లో మిగిలిన రెండు మ్యాచులకూ అందు�
దుబాయ్: భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తాజా టి20 ర్యాంకింగ్స్లో రెండో ర్యాంక్కు చేరుకున్నాడు. వెస్టిండీస్తో జరిగిన మూడో టి20లో అర్ధసెంచరీతో రాణించి భారత విజయంలో ముఖ్యపాత్ర వహించిన సూర్యకుమార్ 816 �
తొలి టీ20లో టీమ్ఇండియా ఘనవిజయం వార్ వన్ సైడే! యువ ఆటగాళ్లనే నిలువరించలేకపోయిన వెస్టిండీస్.. హేమాహేమీలతో నిండిన టీమ్ఇండియాకు కనీస ప్రతిఘటన ఇవ్వలేకపోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ వేసిన పునాదిపై దినేశ
భారత్తో ఇటీవలే ముగిసిన వన్డే సిరీస్ను 3-0తో కోల్పోయిన వెస్టిండీస్ జట్టు సారథి నికోలస్ పూరన్ టీ20 సిరీస్ ముందు టీమిండియాకు హెచ్చరికలు పంపాడు. వన్డేలలో తమను ఓడించినా టీ20లలో తమది బలమైన జట్టు అని.. ఈ ఫార్మాట్
టీమిండియా సారథి రోహిత్ శర్మ ప్రస్తుతం వెస్టిండీస్తో టీ20 సిరీస్ను ఎలా నెగ్గాలనేదానిపై కసరత్తులు చేస్తున్నాడు. తాజాగా అతడు తన మాజీ సహచర ఆటగాడు, స్నేహితుడు ప్రజ్ఞాన్ ఓజాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడ�
India | వెస్టిండీస్తో జరిగిన మూడో వన్డేల సిరీస్ను భారత్ క్లీన్స్వీప్ చేసింది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో జరిగిన మూడో వన్డేలో ధవన్ సేన విజయం సాధించింది. దీంతో సిరీస్ను 3-0తో సొంతం