ఆఖరి టీ20లో ఇంగ్లండ్ ఓటమి 4 బంతుల్లో 4 వికెట్లు తీసిన హోల్డర్ బ్రిడ్జ్టౌన్: పేస్ ఆల్రౌండర్ జాసన్ హోల్డర్ నాలుగు బంతుల్లో 4 వికెట్లు పడగొట్టి మ్యాచ్ను మలుపు తిప్పడంతో.. ఇంగ్లండ్తో చివరి టీ20లో వెస్�
భారత్తో టీ20 సిరీస్కు విండీస్ జట్టు సెయింట్ జాన్స్: భారత్తో జరిగే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు జట్టును ఎంపిక చేసింది. ఇంగ్లండ్తో తాజాగా ముగిసిన టీ20 సిరీస్లో బరిలోక�
Pushpa | ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ‘పుష్ప’ ట్రెండ్ నడుస్తోంది. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఈ క్రమంలోనే చాలా మంది క్రికెటర్లు
బార్బడోస్: ఇంగ్లండ్తో జరిగిన చివరి టీ20 మ్యాచ్లో వెస్టిండీస్ బౌలర్ జేసన్ హోల్డర్ నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో అయిదు మ్యాచ్ల సిరీస్ను వెస్టిండీస్ 3
కరాచీ: సొంతగడ్డపై వెస్టిండీస్తో జరిగిన మూడు టీ20 మ్యాచ్ల సిరీస్ను పాకిస్థాన్ క్లీన్ స్వీప్ చేసింది. గురువారం జరిగిన ఆఖరి మ్యాచ్లో విండీస్పై పాక్ 7 వికెట్ల తేడాతో పాక్ ఘన విజయం సాధించింది. మొదట బ�
WI vs PAK | పాకిస్తాన్తో టీ20, వన్డే సిరీస్ ఆడేందుకు వెళ్లిన విండీస్ బృందాన్ని కరోనా భూతం పట్టుకుంది. కరాచీలో విమానం దిగీ దిగగానే చేసిన కరోనా టెస్టుల్లో ముగ్గురు ఆటగాళ్లు, సహాయక సిబ్బందిలో ఒకరు కరోన
Cricket | భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్తాన్లో పర్యటనను న్యూజిల్యాండ్ అర్ధంతరంగా ముగించి వెళ్లిపోయింది. ఆ తర్వాత పాక్ రావల్సిన ఇంగ్లండ్ కూడా సెక్యూరిటీ కారణాలతో వెనకడుగు వేసింది.
గాలె: మిడిలార్డర్ ఆటగాడు ధనంజయ డిసిల్వ (153 బ్యాటింగ్; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) భారీ సెంచరీతో చెలరేగడంతో వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక ఆధిక్యం దిశగా సాగుతున్నది. ఓవర్నైట్ స్కోరు 46/2తో గుర�