అహ్మాదాబాద్: వెస్టిండీస్తో జరుగుతున్న మూడవ వన్డేలో ఇండియా అతికష్టంగా పరుగులు సాధిస్తోంది. మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్లు హాఫ్ సెంచరీలు చేశారు. అయితే ఈ ఇద్దరూ నాలుగో వికెట�
అహ్మాదాబాద్: వెస్టిండీస్తో జరగనున్న మూడవ వన్డేలో టాస్ గెలిచిన ఇండియా మొదట బ్యాటింగ్ ఎంచుకున్నది. ఇండియా జట్టులో నాలుగు మార్పులు జరిగాయి. కేఎల్ రాహుల్, దీపక్ హూడా, చాహల్, శార్దూల్ను తుది �
అహ్మాదాబాద్: ఇండియా త్వరత్వరగా రెండు వికెట్లు కోల్పోయింది. విండీస్తో జరుగుతున్న రెండవ వన్డేలో పంత్, కోహ్లీలు స్వల్ప తేడాలో ఔటయ్యారు. 15 ఓవర్లలో ఇండియా 47 రన్స్ చేసి మూడు వికెట్లు కోల్పోయిం�
అహ్మాదాబాద్: వెస్టిండీస్తో ఆదివారం జరగనున్న తొలి వన్డేలో తనతో పాటు ఇషాన్ కిషన్ ఓపెనర్గా బరిలోకి దిగనున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. ఇషాన్ కిషన్ ఒక్కడే మనకు ఆప్షన్గా ఉన్నా�
Virat kohli | టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli )మరో మైలురాయి దాటనున్నాడు. వెస్టిండిస్తో జరగనున్న సిరీస్లో మరో ఆరు పరుగులు జోడిస్తే సొంతగడ్డపై వన్డేల్లో ఐదు వేల పరుగులు సాధించిన రెండో
ఆఖరి టీ20లో ఇంగ్లండ్ ఓటమి 4 బంతుల్లో 4 వికెట్లు తీసిన హోల్డర్ బ్రిడ్జ్టౌన్: పేస్ ఆల్రౌండర్ జాసన్ హోల్డర్ నాలుగు బంతుల్లో 4 వికెట్లు పడగొట్టి మ్యాచ్ను మలుపు తిప్పడంతో.. ఇంగ్లండ్తో చివరి టీ20లో వెస్�
భారత్తో టీ20 సిరీస్కు విండీస్ జట్టు సెయింట్ జాన్స్: భారత్తో జరిగే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు జట్టును ఎంపిక చేసింది. ఇంగ్లండ్తో తాజాగా ముగిసిన టీ20 సిరీస్లో బరిలోక�
Pushpa | ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ‘పుష్ప’ ట్రెండ్ నడుస్తోంది. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఈ క్రమంలోనే చాలా మంది క్రికెటర్లు
బార్బడోస్: ఇంగ్లండ్తో జరిగిన చివరి టీ20 మ్యాచ్లో వెస్టిండీస్ బౌలర్ జేసన్ హోల్డర్ నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో అయిదు మ్యాచ్ల సిరీస్ను వెస్టిండీస్ 3