Mithali Raj | న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళ ప్రపంచకప్లో టీమ్ఇండియా కెప్టెన్ మిథాలీ రాజ్ (Mithali Raj) రికార్డు సృష్టించింది. ప్రపంచకప్లో అత్యధిక మ్యాచుల్లో జట్టుకు నేతృత్వం వహించిన కెప్టెన్గా నిలి�
Ind-W Vs WI-W | Ind-W Vs WI-W | ఐసీసీ మహిళా ప్రపంచకప్ (Women's World Cup)లో భాగంగా భారత్ తన మూడో మ్యాచ్లో వెస్టిండీస్తో తలపడనుంది. టాస్ గెలిచిన టీమ్ఇండియా కెప్టెన్ మిథాలీ రాజ్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది.
సుదీర్ఘ కాలంగా బయోబబుల్లో కొనసాగుతున్న విరాట్ కోహ్లీతో పాటు రిషబ్ పంత్కు రెస్ట్ ఇవ్వాలని సీనియర్ సెలెక్షన్ కమిటీ నిర్ణయించింది. వెస్టిండీస్తో ఆదివారం జరుగనున్న మూడో టీ20తో పాటు.. శ్రీలంకతో ఈ నెల
పూర్తి ఆధిపత్యంతో ఇప్పటికే సిరీస్ పట్టేసిన టీమ్ఇండియా.. నామమాత్రమైన ఆఖరి పోరుకు సిద్ధమైంది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఆదివారం ఈడెన్ గార్డెన్స్లో వెస్టిండీస్తో రోహిత్ సేన చివరి మ్యాచ్ ఆడ
కోల్కతా: వికెట్ కీపర్ రిషబ్ పంత్కు కూడా బ్రేక్ ఇచ్చారు. వెస్టిండీస్తో జరుగుతున్న టీ20 సిరీస్లో ఇప్పటికే ఇండియా 2-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే బయోబబుల్లో ఉన్న రిష�
కోల్కతా: వెస్టిండీస్తో జరుగుతున్న టీ20 సిరీస్లో ఇప్పటికే ఇండియా 2-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే శుక్రవారం జరిగిన రెండవ టీ20 మ్యాచ్లో 8 పరుగుల తేడాతో విక్టరీ కొట్టి
గత మ్యాచ్లతో పోలిస్తే.. కరీబియన్ల నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైనా.. తుదికంటా పోరాడిన టీమ్ఇండియానే విజయం వరించింది. మొదట బ్యాటింగ్లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, వికెట్ కీపర్ రిషబ్ పంత్ అర్ధశతకాలతో �
భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ మూడో మ్యాచ్కు పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతించనున్నారు. కరోనా వైరస్ ప్రభావం తగ్గుతున్న నేపథ్యంలో అభిమానులను అనుమతించాలని బెంగాల్ క్రికెట్ సంఘం