వెస్టిండీస్ మాజీ క్రికెటర్ మార్లోన్ సామ్యూల్స్పై వేటు పడింది. అవినీతి నిరోధక నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలడంతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) గురువారం అతడిని ఆరేండ్ల పాటు సస్పెండ్ చేస్తున�
భారత భవిష్యత్తు స్టార్ అని ఇప్పటికే పలువురితో ప్రశంసలు అందుకున్న గిల్పై మాజీ ఆల్రౌండర్ సురేశ్ రైనా కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శుభ్మన్ తదుపరి విరాట్ కోహ్లీ (Virat Kohli) కావాలనుకుంటున్నాడని అభిప్ర
Dhanashree Verma: ధనశ్రీ వర్మ క్రికెట్ మ్యాచ్ వీక్షించింది. విండీస్తో జరిగిన చివరి టీ20 మ్యాచ్ను ఆమె తిలకించింది. ప్రేక్షకుల గ్యాలరీలో దిగిన ఫోటోను ఆమె తన ఇన్స్టాలో పోస్టు చేశారు. మియామిలో క్రికెట్ లవ�
క్షణాల్లో ఫలితం తారుమారయ్యే టీ20 ఫార్మాట్లో ఏడేండ్ల తర్వాత భారత జట్టు వెస్టిండీస్ చేతిలో పరాజయం పాలైంది. తొలి రెండు మ్యాచ్ల్లో ఓడి వెనుకబడ్డ యంగ్ ఇండియా.. ఆనక రెండు మ్యాచ్లు నెగ్గి లెక్క సరిచేసినా.. న�
ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత్.. విండీస్తో టీ20 సిరీస్ను సమం చేసింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శనివారం అమెరికా వేదికగా జరిగిన నాలుగో పోరులో టీమ్ఇండియా 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. �
వెస్టిండీస్ పర్యటనలో పడుతూ లేస్తూ సాగుతున్న భారత్.. శనివారం కరీబియన్లతో నాలుగో టీ20 మ్యాచ్ ఆడనుంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా విండీస్ 2-1తో ఆధిక్యంలో ఉండగా.. సిరీస్ సమం చేసేందుకు హార్దిక్ సేన కసరత�
IND vs WI | పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకున్న భారత్ కీలక సమయంలో సత్తాచాటింది. సిరీస్ చేజారే ప్రమాదం పొంచి ఉన్న పోరులో హార్దిక్ సేన సమిష్టిగా రాణించింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మంగళవారం జరిగిన మూడో టీ2
భారత్, వెస్టిండీస్ కీలక పోరుకు సిద్ధమయ్యాయి. గెలిస్తే గానీ నిలువలేని పరిస్థితుల్లో టీమ్ఇండియా కొట్టుమిట్టాడుతుంటే..సుదీర్ఘ విరామం తర్వాత సిరీస్ గెలువాలన్న తలంపుతో విండీస్ కనిపిస్తున్నది.
Team India | వెస్టిండీస్ తో జరిగిన రెండో టీ-20 మ్యాచ్ లో టీం ఇండియాకు మరో షాక్ తగిలింది. రెండు వికెట్లు మిగిలి ఉండగానే 153 పరుగుల విజయ లక్ష్యాన్ని వెస్టిండీస్ చేధించింది.
IND vs WI | విండీస్ పర్యటనలో భాగంగా తొలి టీ20లో కరీబియన్ల చేతిలో పరాజయం పాలైన టీమ్ఇండియాకు మరో షాక్ తగిలింది. గురువారం జరిగిన పోరులో స్లో ఓవర్ రేట్కు పాల్పడినందుకు గానూ ఐసీసీ.. భారత ప్లేయర్ల మ్యాచ్ ఫీజులో క
వెస్టిండీస్ పర్యటనలో తన బాధ్యతలు ముగించుకున్న భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. స్వదేశానికి చేరుకున్నాడు. రెండో టెస్టులో సెంచరీతో రాణించిన కోహ్లీ.. వన్డే సిరీస్లో బ్యాటింగ్కే దిగలేదు. ఇక టీ20 సిరీ
India Vs West Indies: విండీస్ను స్వంత గడ్డపై దారుణంగా ఓడించింది ఇండియా. మూడవ వన్డేలో 200 రన్స్తో నెగ్గిన టీమిండియా.. వన్డే సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకున్నది. ఇషాన్ కిషణ్కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు ద