Harry Brook : ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2024) 17వ సీజన్ మినీ వేలానికి రెండు రోజుల ముందు ఇంగ్లండ్ యువ కెరటం హ్యారీ బ్రూక్ (Harry Brook) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. వెస్టిండీస్ గడ్డపై జరిగిన మూడో టీ20లో బ్రూక్(30 నాటౌట్)...
T20 World Cup 2024 : ఆట ఏదైనా సరే.. భారత్(India), పాకిస్థాన్(Pakistan) మ్యాచ్కు ఉండే క్రేజే వేరు. భారత గడ్డపై ఈ మధ్యే ముగిసిన వన్డే వరల్డ్ కప్(ODI World Cup)లో చిరకాల ప్రత్యర్థుల పోరాటాన్ని కోట్లాది మంది వీక్షించారు. మళ్ల�
స్టాప్ క్లాక్ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రస్తుత ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య మంగళవారం జరిగే తొలి టీ20 మ్యాచ్తో ప్రారంభించనున్నట్టు ఐసీసీ వెల్లడించింది.
West Indies Central Contracts: లీగ్ క్రికెట్లో కోట్లాది రూపాయలు సంపాదిస్తున్న ఈ క్రికెటర్లు.. దేశం తరఫున టీ20లకు మాత్రమే అందుబాటులో ఉంటామని చెప్పడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది.
WI vs ENG : సొంతగడ్డపై ఇంగ్లండ్తో జరిగిన మూడు వన్డేల సిరీస్ను వెస్టిండీస్(West Indies) ఛేజిక్కించుకుంది. బార్బడోస్లోని కెన్సింగ్టన్ ఓవల్(Kensington Oval) మైదానంలో శనివారం జరిగిన మూడో వన్డేలో విండీస్ అద్భుత విజ
T20 World Cup 2024 : వన్డే ప్రపంచ కప్ ముగియడంతో ఇక అన్ని జట్లు పొట్టి ప్రపంచ కప్(T20 World Cup 2024) మీద ఫోకస్ పెట్టాయి. ఈమధ్యే ముగిసిన ఆఫ్రికా క్వాలిఫయర్(Africa Qualifier 2023)తో చివరి రెండు బెర్తులు కూడా ఖరారయ్యాయి. దాంతో, ఈ టోర్
వెస్టిండీస్ మాజీ క్రికెటర్ మార్లోన్ సామ్యూల్స్పై వేటు పడింది. అవినీతి నిరోధక నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలడంతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) గురువారం అతడిని ఆరేండ్ల పాటు సస్పెండ్ చేస్తున�
భారత భవిష్యత్తు స్టార్ అని ఇప్పటికే పలువురితో ప్రశంసలు అందుకున్న గిల్పై మాజీ ఆల్రౌండర్ సురేశ్ రైనా కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శుభ్మన్ తదుపరి విరాట్ కోహ్లీ (Virat Kohli) కావాలనుకుంటున్నాడని అభిప్ర
Dhanashree Verma: ధనశ్రీ వర్మ క్రికెట్ మ్యాచ్ వీక్షించింది. విండీస్తో జరిగిన చివరి టీ20 మ్యాచ్ను ఆమె తిలకించింది. ప్రేక్షకుల గ్యాలరీలో దిగిన ఫోటోను ఆమె తన ఇన్స్టాలో పోస్టు చేశారు. మియామిలో క్రికెట్ లవ�
క్షణాల్లో ఫలితం తారుమారయ్యే టీ20 ఫార్మాట్లో ఏడేండ్ల తర్వాత భారత జట్టు వెస్టిండీస్ చేతిలో పరాజయం పాలైంది. తొలి రెండు మ్యాచ్ల్లో ఓడి వెనుకబడ్డ యంగ్ ఇండియా.. ఆనక రెండు మ్యాచ్లు నెగ్గి లెక్క సరిచేసినా.. న�
ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత్.. విండీస్తో టీ20 సిరీస్ను సమం చేసింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శనివారం అమెరికా వేదికగా జరిగిన నాలుగో పోరులో టీమ్ఇండియా 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. �