లోక్సభ ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్లోని మమతాబెనర్జీ సర్కారు భారీ షాక్ తగిలింది. 2016లో చేపట్టిన 25,753 మంది టీచర్లు, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువ
Mamata Banerjee | పశ్చిమ బెంగాల్లో 2016లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయ నియామకాలు చెల్లవంటూ సోమవారం కలకత్తా హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జి స్పందించారు. నియామకాల
Bengal teachers | పశ్చిమబెంగాల్ ప్రభుత్వం 2016లో స్టేట్ లెవల్ సెలక్షన్ టెస్ట్ (SLST) ద్వారా చేపట్టిన ఉపాధ్యాయ నియామకాలు చెల్లవంటూ సోమవారం కోల్కతా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆ రాష్ట్ర స్కూల్ సర్వీస్ కమిషన్ (SSC) స్పంద�
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి బీజేపీపై విరుచుకుపడ్డారు. తనకు, తన మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి రక్షణ లేదన్నారు.
పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లో (Murshidabad) తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. ముర్షిదాబాద్ జిల్లా రెజినగర్లోని శక్తిపూర్ ప్రాంతంలో శ్రీరామనవమి (Sri Ram Navami) ఊరేగింపు సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచే
Mamata Banerjee: ఒకవేళ తాము ఎన్నికల్లో గెలిస్తే, అప్పుడు ఎన్ఆర్సీ, సీఏఏను తమ రాష్ట్రంలో అమలు చేయబోమని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. సిల్చర్లో జరిగిన పబ్లిక్ మీటింగ్లో ఆమె మాట్లాడారు. డి�
ఒడిశా (Odisha)లోని బజ్పుర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జజ్పుర్ జిల్లాలోని బారాబటి సమీపంలో జాతీయ రహదారి 16పై ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు బ్రిడ్జిపై నుంచి కిందపడింది. దీంతో ఐదుగురు మృతిచెందారు.
toilet as home for old woman | వర్షాలకు మట్టి ఇంటిని వృద్ధురాలు కోల్పోయింది. సహాయం కోసం ప్రభుత్వ అధికారులను కోరింది. వారు స్పందించకపోవడంతో ప్రభుత్వ పథకం కింద నిర్మించిన మరుగుదొడ్డిలో ఏడాదిగా నివసిస్తున్నది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పశ్చిమ బెం గాల్లోని సందేశ్ఖాలీ ఘటనపై కలకత్తా హైకోర్టు స్పందించింది. అక్కడి మహిళలపై అఘాయిత్యాలు, భూ ముల ఆక్రమణలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది.
Lok Sabha Elections | పశ్చిమ బెంగాల్లో లోక్సభ తొలి దశ ఎన్నికలు ఈ నెల 19న నిర్వహించనున్నారు. మొత్తం మూడు లోక్సభ నియోజకవర్గాలకు 37 మంది బరిలో ఉన్నారు. వీరిలో 10 మంది కోటీశ్వరులే.
NIA | తూర్పు మిడ్నాపూర్లో ఎన్ఐఏ బృందంపై దాడి ఘటనతో పశ్చిమ బెంగాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు ప్రత్యారోపనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో టీఎంసీ నేత మోనోబత్రా జానా భార్య ఫిర్యాదు మేరకు ఎన్ఐఏ బృందం, �