TMC MPs | పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీకి సొంత నాయకులే ఝలక్ ఇచ్చారు. ఆ పార్టీకి చెందిన ఎంపీలు అర్జున్ సింగ్, దివ్యేందు అధికారి టీఎంసీకి గుడ్బై చెప్పారు. అనంతరం బెంగాల్ బీజేపీ
Lok Sabha Elections | పశ్చిమబెంగాల్లోని విష్ణుపూర్ (Bishnupur) లోక్సభ నియోజకవర్గ ఎన్నిక ఆసక్తి రేపుతోంది. ఆ నియోజకవర్గంలో మాజీ దంపతుల నడుమే ప్రధాన పోటీ నెలకొంది. అక్కడ బీజేపీ నుంచి సౌమిత్రా ఖాన్ (Saumitra Khan), తృణమూల్ కాంగ్రె�
Loksabha Elections | లోక్సభ ఎన్నికల హడావుడి మొదలైపోయింది. ఇంకా ఎన్నికల షెడ్యూల్ రాకముందే ప్రధాన పార్టీలు అన్నీ తమ అభ్యర్థులను ప్రకటించేస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో లోక్సభ అభ్యర్థులను విడతలవ�
Congress on TMC | పశ్చిమ బెంగాల్లో ఒంటరి పోటీపై అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) స్పష్టం చేసింది. అంతేగాక లోక్సభ ఎన్నికల్లో పోటీ కోసం 42 మంది అభ్యర్థులను ఆ పార్టీ ఆదివారం ప్రకటించింది. అయితే బెంగాల్లో టీఎంసీతో
Yusuf Pathan | తృణమూల్ కాంగ్రెస్ అధినేత, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తమ పార్టీ ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం 42 లోక్సభ స్థానాలకు ఆమె అభ్యర్థులను ప్రకటించారు.
క్సభ ఎన్నికల ముందు బీజేపీకి షాక్ తగిలింది. ఝార్గ్రామ్ బీజేపీ ఎంపీ కునార్ హెంబ్రామ్ శనివారం పార్టీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల పార్టీని వీడుతున్నట్టు పేర్కొన్నారు. రాజీనామా తర్వాత ఆయ�
Kunar Hembram | లోక్సభ ఎన్నికల ముందు పశ్చిమబెంగాల్లో బీజేపీకి షాక్ తగిలింది. ఝార్గ్రామ్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ కునార్ హెంబ్రామ్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో జనవరి 5న ఈడీ అధికారులపై జరిగిన దాడి కేసులో అరస్టైన ప్రధాన నిందితుడు, తృణమూల్ బహిష్కృత నేత షాజహాన్ షేక్ను సీబీఐ అధికారులు బుధవారం సాయంత్రం ఎట్టకేలకు అదుపులోకి తీసుకొ
Hardeep Puri : పశ్చిమ బెంగాల్ పోలీసులు పాలక పార్టీకి వత్తాసు పలుకుతున్నారని రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్ధితి దిగజారిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి బుధవారం ఆరోపించారు
CEC Rajiv Kumar | ఎన్నికల్లో హింసను సహించేది లేదని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో హింసను నిర�
PM Modi | పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అవినీతిపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. నదియా జిల్లాలోని క్రిష్ణనగర్లో శనివారం జరిగిన విజయ సంకల్ప సభలో ప్రధాని మాట్లాడారు. ఈ సం