దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పశ్చిమ బెం గాల్లోని సందేశ్ఖాలీ ఘటనపై కలకత్తా హైకోర్టు స్పందించింది. అక్కడి మహిళలపై అఘాయిత్యాలు, భూ ముల ఆక్రమణలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది.
Lok Sabha Elections | పశ్చిమ బెంగాల్లో లోక్సభ తొలి దశ ఎన్నికలు ఈ నెల 19న నిర్వహించనున్నారు. మొత్తం మూడు లోక్సభ నియోజకవర్గాలకు 37 మంది బరిలో ఉన్నారు. వీరిలో 10 మంది కోటీశ్వరులే.
NIA | తూర్పు మిడ్నాపూర్లో ఎన్ఐఏ బృందంపై దాడి ఘటనతో పశ్చిమ బెంగాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు ప్రత్యారోపనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో టీఎంసీ నేత మోనోబత్రా జానా భార్య ఫిర్యాదు మేరకు ఎన్ఐఏ బృందం, �
పశ్చిమ బెంగాల్లోని జల్పాయ్గురిలో ఆకస్మిక తుఫాను విధ్వంసం (Bengal storm) సృష్టించింది. తుఫాన్ ధాటికి ఐదుగురు చనిపోగా, సుమారు 300 మందికిపైగా గాయపడ్డారు. 800కుపైగా ఇండ్లు నేలమట్టమయ్యాయి.
2022లో పశ్చిమ బెంగాల్లోని పుర్బా మేదినీపూర్ జిల్లాలో ని భూపతినగర్లో జరిగిన పేలుడు సంఘటనకు సంబంధించి విచారణ నిమిత్తం ఎన్ఐఏ పంపిన సమన్లను 8 మంది తృణమూల్ కాంగ్రెస్ నేత లు పట్టించుకోలేదని అధికార వర్గా ల
Viral Video | ఓ పులి అమాంతం గాల్లోకి ఎగిరింది. ఓ కాలువను దాటేందుకు 20 అడుగుల దూరం దూకింది. ఆ పులి తీసుకున్న పొజిషన్.. గాల్లోకి అలా ఎగిరి అవతలి ఒడ్డుకు దూకిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
లోక్సభ ఎన్నికల ముందర విపక్ష పార్టీలకు చెందిన నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఇప్పటికే ఆప్ అధినేత, సీఎం కేజ్రీవాల్ను అరెస్టు చేసిన ఈడీ.. శుక్రవారం టీచర�
Sanjay Mukherjee: పశ్చిమ బెంగాల్ కొత్త డీజీపీగా సంజయ్ ముఖర్జీని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బెంగాల్ ప్రధాన కార్యదర్శికి ఈసీఐ లేఖ రాసింది. లోక్సభ ఎన్నికల కోడ్ అమల�
Vivek Sahay: వివేక్ సహయేను కొత్త డీజీపీగా బెంగాల్ ప్రభుత్వం నియమించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు డీజేపీని మార్చిన విషయం తెలిసిందే. రాజీవ్ కుమార్ను డీజీపీ పోస్టు నుంచి తప్పించిన తర్వాత ఆయన స�
ఈసారి లోక్సభ ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్నాయి. మొదటి విడత ఓటింగ్ ఏప్రిల్ 19 నుంచి ఓట్ల లెక్కింపు జరిగే జూన్ 4వ తేదీ వరకు మొత్తం 44 రోజుల పాటు ఓటింగ్ వ్యవధి ఉంటుంది.