బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం మరింత బలపడుతున్నదని, ఆదివారం సాయంత్రానికి తీవ్ర తుఫాన్గా మారి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీర ప్రాంతాలను తాకుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గురువారం ఒక ప్రకటన విడుదల చే
Bangladesh MP: బంగ్లా ఎంపీ అన్వరుల్ను చంపించింది అతని ఫ్రెండ్ అని తేలింది. ఆ ఎంపీ హత్య కోసం అతను 5 కోట్లు ఇచ్చినట్లు కూడా బెంగాల్ సీఐడీ వెల్లడించింది. అయితే ఇప్పటి వరకు ఆ ఎంపీ మృతదేహాన్ని గుర్తించలేదు.
Abhijit Gangopadhyay | పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ అభ్యర్థి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయపై చర్యలు చేపట్టింది. నేటి సాయంత్రం 5 గంటల నుంచి 24 గంటల పాటు ఆయన ప్రచారం నిర్వహి
Lok Sabha Elections | దేశవ్యాప్తంగా ఐదో దశ ఎన్నికల్లో భాగంగా 8 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్సభ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. ఉదయం నుంచి ఓటర్లు బారులుతీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ద�
లోక్సభ ఎన్నికల తర్వాత ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతు ఇస్తామని తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించడంపై కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పశ్చిమ బెంగాల్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి మధ్య వ
పశ్చిమ బెంగాల్ రాజ్భవన్ ఉద్యోగిని ఆ రాష్ట్ర గవర్నర్ ఆనంద బోస్పై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో ముగ్గురు రాజ్భవన్ ఉద్యోగులపై కేసు నమోదు చేసినట్టు శనివారం పోలీస్ అధికారులు తెలిపారు.
పశ్చిమబెంగాల్లోని మాల్డా (Malda) జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. పిడుగుపాటుకు (Lightning ) 11 మంది మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని అధికారులు దవాఖానకు తరలించార�
లోక్సభ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లోని సందేశ్ఖాలీ ఘటన వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు లైంగికదాడికి గురైన బాధితురాలిగా చెప్తున్న ఓ మహిళ తన ఫిర్యాదు వెనక్కు తీసుకున్నారు
Heavy Rain | గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు (heatwave) నమోదైన పశ్చిమ బెంగాల్ (West Bengal) రాష్ట్రంలో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా కుండపోత వర్షం (Heavy Rain) కురిసింది. భారీ వర్షం కారణంగా రాష్ట్రంలో 12 మంది ప్రాణాలు �
పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు, బహరంపూర్ లోక్సభ నియోజకవర్గం అభ్యర్థి అధిర్ రంజన్ చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మంగళవారం ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్
టీచర్ రిక్రూట్మెంట్ స్కాం కేసులో బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగుల పాత్రపై సీబీఐ విచారణ చేపట్టాలంటూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. కేసు విచారణను మే 6కి వాయిదా వ�
Heat Waves | దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. దాంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చాలా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగానే నమోదవుతున్నాయి. ఒడిశా, పశ్చిమ బెంగాల్లో వేడిగాలుల క�