Kolkata Doctor Case | పశ్చిమ బెంగాల్ మహిళలకు సురక్షితమైన ప్రదేశం కాదని గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ అన్నారు. సమాసంలో మహిళలకు గౌరవప్రదమైన స్థానం ఉండేలా పూర్వ వైభవాన్ని తీసుకురావాలన్నారు. ప్రస్తుతం మహిళలు భయపడుతున్నా�
పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్పై హత్యాచార ఘటనను నిరసిస్తూ.. గ్రేటర్లోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు శనివారం ఓపీ సేవలను బహిష్కరించారు. ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలతో హోరెత్తించారు.
పశ్చిమ బెంగాల్లో ఒక డాక్టర్పై అత్యాచారం, హత్య జరగడంతో ఆందోళనతో ఆ రాష్ట్రం అట్టుడుకుతున్నది. వైద్య విద్యార్థులు ప్రారంభించిన ఆందోళన కాస్త బీజేపీ శ్రేణుల రంగప్రవేశంతో రాజకీయ ఉద్యమంగా మారిపోయింది. స్వా
పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్పై హత్యాచార ఘటనను నిరసిస్తూ.. శనివారం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో ఓపీ సేవలను బహిష్కరిస్తున్నట్లు ఆలిండియా మెడికల్ అసోసియేషన్ న్యూస్ లెటర్ ఎ�
Union Minister : కోల్కతాలో ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రి వైద్యురాలి హత్యాచార కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనలో మమతా బెనర్జీ ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైందని కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్
పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్పై హత్యాచార ఘటనను నిరసిస్తూ.. నగరంలోని మెడికల్ కళాశాలల వైద్య విద్యార్థులు బుధవారం ధర్నాకు దిగారు. ఓపీ సేవలను బహిష్కరించారు. దీంతో ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, కోఠి ఈఎన్�
బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం సీనియర్ నేత బుద్ధదేవ్ భట్టాచార్య (80) కన్నుమూశారు. కొంతకాలంగా అస్వస్థతతో ఉన్న ఆయన వృద్ధాప్య కారణాలతో గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
Harish Rao | పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య మృతిపట్ల మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. పశ్చిమ బెంగాల్కు ఆయన చేసిన కృషి, సుధీర్�
Buddhadeb Bhattacharya: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్దదేవ్ భట్టాచార్య ఇవాళ కన్నుమూశారు. ఆయన వయసు 80 ఏళ్లు. ఆయన 11 ఏళ్ల పాటు బెంగాల్ సీఎంగా 2000 నుంచి 2011 వరకు చేశారు.
దేశంలోని కొన్ని రాష్ర్టాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఉత్తరాఖండ్లో కురిసిన భారీ వర్షాలు, కొండ చరియలు కూలిన ఘటనల్లో కేదార్నాథ్ ధామ్లో చిక్కుకుపోయిన 130 మంది యాత్రికులను భారత �
West Bengal | పశ్చిమ బెంగాల్ విభజనను ఆ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ముఖ్యంగా ఉత్తర బెంగాల్తో కూడిన ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతం ఏర్పాటు చేయాలని పలు వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యం�
Electrocution | విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కరెంటు వైరు తెగి రోడ్డుపై వరద నీటిలో పడటంతో విద్యుత్ షాక్ తగిలి ఓ యువతి మృతిచెందింది. ఆమెను కాపాండేందకు ప్రయత్నించి యువతి తండ్రి క