West Bengal : పశ్చిమ బెంగాల్లో ఒక బూత్ లెవల్ ఆఫీసర్ దారుణానికి పాల్పడ్డాడు. తనతో వివాహేతర సంబంధం కలిగిన ఒక మహిళ భర్తను అత్యంత దారుణంగా హత్య చేశాడు. సోమవారం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగు చూసింది.
పశ్చిమ బెంగాల్లో తొలి నిపా వైరస్ మరణం నమోదైంది. 24 పరగణాల జిల్లాలో ఒక ప్రైవేట్ దవాఖానలో పనిచేస్తున్న 25 ఏండ్ల నర్సుకు నిపా వైరస్ సోకడంతో చికిత్స పొందుతూ మరణించింది.
వివాదాస్పద బాబ్రీ మసీదు నిర్మాణం పశ్చిమ బెంగాల్లో బుధవారం ప్రారంభమైంది. ముర్షిదాబాద్ జిల్లా బెల్దంగాలో బుధవారం మధ్యాహ్నం ఖురాన్ పఠనం అనంతరం నిర్మాణ పనులు అధికారికంగా ప్రారంభించినట్టు జనతా ఉన్నాయన
Supreme Court | పశ్చిమబెంగాల్లో నిర్వహిస్తోన్న ‘సర్’ ప్రిక్రియ (SIR Process) ను వ్యతిరేకిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సర్ ప్రక్రియలో ఏవ
SIR Row | ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై వివాదాలు వెంటాడుతున్నాయి. ఒక వ్యక్తి కుటుంబంతో కలిసి ‘సర్’ విచారణ కోసం కేంద్రానికి బయలుదేరాడు. రోడ్డు ప్రమాదంతో అతడి భార్య, కుమారుడు మరణించారు. వారి మృతదేహాలన
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా మమతా బెనర్జీ ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టింది.
సుప్రీంకోర్టులో వాదించిన దేశంలోనే తొలి ముఖ్యమంత్రిగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చరిత్ర సృష్టించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్)లో జోక్యం చేసుకోవాలని ఆమె సుప్రీంకోర్టును బుధవారం అర్
Man Dies By Electrocution On Train | రైల్వే స్టేషన్లోని ఫుట్ఓవర్ బ్రిడ్జిపై నుంచి ఒక వ్యక్తి దూకాడు. స్టేషన్కు చేరుకున్న రైలుపై పడి విద్యుదాఘాతంతో మరణించాడు. ఈ సంఘటనతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Mamata Banerjee : కేంద్ర ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్లో చేపట్టిన ‘సర్’ వల్ల 150 మంది తమ రాష్ట్ర ప్రజలు ప్రాణాలు కోల్పోయారని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ అంశంపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్కు ఫిర్యా�
ఎన్నికల కమిషన్పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రత్యేక సమగ్ర సమీక్ష (సర్) సందర్భంగా భారీస్థాయిలో ఓటర్ల తొలగింపు జరిగిందని ఆరోపిస్తూ సోమవారం ఇక్కడి ఈసీ ప్రధ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ వల్ల సామాన్యుడికి ఒరిగేదేమీ లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు.
Epstein Files : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎప్స్టీన్ ఫైల్స్ సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. లైంగిక నేరాలకు పాల్పడ్డ నిందితుడు, అమెరికన్ వ్యాపారవేత్త జెఫ్రీ ఎప్స్టీన్కు సంబంధించిన ఫైల్స్ తాజాగా విడు
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన 45 రోజుల్లో సరిహద్దు కంచెను నిర్మిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. రాష్ట్రంలోకి జరుగుతున్న చొరబాట్లు దేశమంతటికీ ప్రధాన సమస్యగా మారిందన్నారు.