Exit Polls | లోక్సభ ఎన్నికల ఫలితాల అంచనాల ప్రకారం పశ్చిమ బెంగాల్లో ఈసారి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు బీజేపీ షాక్ ఇవ్వనున్నది. ఎగ్జిట్ పోల్స్లో బీజేపీ ముందంజలో ఉంది.
Mamata Banerjee | పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి లోక్సభ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కోల్కతాలోని ఓ పోలింగ్ బూత్లో ఆమె ఓటు వేశారు. ఓటు వేయడానికి ముందు పోలింగ్ కేంద్రం ఆవరణలో ఉన్న జనా
Rekha Patra | పశ్చిమబెంగాల్ పోలీసులు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జికి బానిసలని బషిర్హాట్ లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి రేఖా విమర్శించారు. బషిర్హాట్ లోక్సభ నియోజకవర్గంలోని బయర్బారీ పట్టణంలో బీ
Shatrughan Sinha | ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 150-200 సీట్లు కూడా రావని అలనాటి బాలీవుడ్ నటుడు, అసన్సోల్ నియోజకవర్గ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శతృఘ్న సిన్హా జోష్యం చెప్పారు. ఈసారి గెలుపు ఇండియా కూటమిదేనని �
Lok Sabha polls | పశ్చిమబెంగాల్లో లోక్సభ ఎన్నికల తుది విడత పోలింగ్ సందర్భంగా తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. జయనగర్ లోక్సభ నియోజకవర్గంలో అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్�
Violence | లోక్సభ ఎన్నికల చివరి దశ పోలింగ్ (Lok Sabha Elections) సందర్భంగా పశ్చిమ బెంగాల్ (West Bengal ) రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు (Violence) చోటు చేసుకున్నాయి.
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలును కేంద్రం పశ్చిమబెంగాల్లో ప్రారంభించింది. బెంగాల్తో పాటు హర్యానా, ఉత్తరాఖండ్ల్లో కొందరు వలసదారులకు పౌరసత్వాన్ని మంజూరు చేసినట్టు కేంద్ర హోంశాఖ తెలిపింది.
Flights delay | పశ్చిమబెంగాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ రాష్ట్ర రాజధాని కోల్కతాలో కూడా కుంభవృష్టి కురుస్తోంది. దాంతో రోడ్లపై భారీగా వరద నీరు చేరింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెమాల్ తుఫా�
Lok Sabha polls | లోక్సభ ఆరో విడత ఎన్నికల్లో దాదాపుగా 61.20 శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ మేరకు ఇవాళ ఉదయం 11.45 గంటలకు ఎన్నికల సంఘం డాటాను షేర్ చేసింది. అన్ని పోలింగ్ కేంద్రాల సిబ్బంది తిర
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికల ఆరో దశలో 59.12 శాతం పోలింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 78 శాతం ఓటింగ్ రికార్డైంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ నియోజకవర్గాల్లో శనివారం పోలి
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికల ఆరో దశ పోలింగ్ శనివారం జరిగింది. మధ్యాహ్నం 1 గంట వరకు 39.13 శాతం పోలింగ్ నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో 34.37 శాతం ఓటింగ్ నమోదు కాగా, పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 54.80 శాతం పోలింగ్ రికార్డ
Lok Sabha Elections | దేశ వ్యాప్తంగా ఆరో విడత ఎన్నికలకు పోలింగ్ (Lok Sabha Elections 2024) ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. తొలి రెండు గంటల్లో 10.82 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.