దేశంలోని కొన్ని రాష్ర్టాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఉత్తరాఖండ్లో కురిసిన భారీ వర్షాలు, కొండ చరియలు కూలిన ఘటనల్లో కేదార్నాథ్ ధామ్లో చిక్కుకుపోయిన 130 మంది యాత్రికులను భారత �
West Bengal | పశ్చిమ బెంగాల్ విభజనను ఆ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ముఖ్యంగా ఉత్తర బెంగాల్తో కూడిన ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతం ఏర్పాటు చేయాలని పలు వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యం�
Electrocution | విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కరెంటు వైరు తెగి రోడ్డుపై వరద నీటిలో పడటంతో విద్యుత్ షాక్ తగిలి ఓ యువతి మృతిచెందింది. ఆమెను కాపాండేందకు ప్రయత్నించి యువతి తండ్రి క
పశ్చిమ బెంగాల్లోని కోల్కతా, దాని పరిసర జిల్లాల్లో శుక్రవారం, శనివారం ఎడతెరిపిలేని వర్షాలు కురిశాయి. దీంతో విమానాశ్రయం సహా అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. అల్ప పీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ తెలిప�
పొట్ట కూటి కోసం పశ్చిమ బెంగాల్, అస్సాం నుంచి వయనాడ్కు ఏటా వందలాది మంది వలస కూలీలు పనుల కోసం వస్తుంటారు. ఇక్కడి తేయాకు, కాఫీ, యాలకుల తోటల్లో పని చేసి.. ఆ వచ్చే కొద్ది డబ్బును సొంత గ్రామాలకు పంపిస్తారు.
పశ్చిమబెంగాల్ విభజన అంశం ఆ రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపింది. ఉత్తరబెంగాల్ను ఈశాన్య ప్రాంతంతో కలపాలంటూ ఇటీవల బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేయడం రాజకీయంగా సంచల�
పశ్చిమబెంగాల్ ఉత్తర ప్రాంతానికి ఈశాన్య రాష్ర్టాలతో సారూప్యతలు ఉన్నాయని, దాన్ని ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ కిందకు తీసుకురావాలని తాను ప్రధాని మోదీకి ప్రతిపాదన చేశానన్న కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ
BJP vs BJP In Bengal | పశ్చిమ బెంగాల్లో బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ నినాదాన్ని మార్చాలని, మైనారిటీ మోర్చాను రద్దు చేయాలన్న బీజేపీ నేత సువేందు అధికారి వ్యాఖ్యలకు ఆ పార్టీ మై�
వానలు పడాలంటూ కప్పల పెండ్లి చేయటం విన్నాం. అయితే.. భూతాపాన్ని తగ్గించేందుకు పశ్చిమ బెంగాల్లో కొంతమంది వినూత్న కార్యక్రమాన్ని చేపట్టడం వార్తల్లో నిలిచింది.
దేశవ్యాప్తంగా సాధారణ టీకాల కార్యక్రమ ట్రాకింగ్, నమోదు కోసం ఆగస్ట్ చివరి నాటికి యూ-విన్ పోర్టల్ అందుబాటులోకి రాను ందని అధికార వర్గాలు తెలిపాయి. కొవిడ్ వ్యాక్సినేషన్ పోర్టల్ కొ-విన్కు నకలుగా ఉండే
TMC : దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి భంగపాటు ఎదురైంది.అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల్లో విపక్ష ఇండియా కూటమి విజయకేతనం ఎగురవేసింది.
పశ్చిమ బెంగాల్లోని మమతాబెనర్జీ సర్కారు ఆ రాష్ట్ర గవర్నర్పై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. శాసనసభ ఆమోదించిన ఎనిమిది బిల్లులకు ఆమోదం తెలుపకుండా గవర్నర్ తొక్కిపెడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం సర్వోన�