Shatrughan Sinha | ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 150-200 సీట్లు కూడా రావని అలనాటి బాలీవుడ్ నటుడు, అసన్సోల్ నియోజకవర్గ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శతృఘ్న సిన్హా జోష్యం చెప్పారు. ఈసారి గెలుపు ఇండియా కూటమిదేనని �
Lok Sabha polls | పశ్చిమబెంగాల్లో లోక్సభ ఎన్నికల తుది విడత పోలింగ్ సందర్భంగా తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. జయనగర్ లోక్సభ నియోజకవర్గంలో అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్�
Violence | లోక్సభ ఎన్నికల చివరి దశ పోలింగ్ (Lok Sabha Elections) సందర్భంగా పశ్చిమ బెంగాల్ (West Bengal ) రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు (Violence) చోటు చేసుకున్నాయి.
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలును కేంద్రం పశ్చిమబెంగాల్లో ప్రారంభించింది. బెంగాల్తో పాటు హర్యానా, ఉత్తరాఖండ్ల్లో కొందరు వలసదారులకు పౌరసత్వాన్ని మంజూరు చేసినట్టు కేంద్ర హోంశాఖ తెలిపింది.
Flights delay | పశ్చిమబెంగాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ రాష్ట్ర రాజధాని కోల్కతాలో కూడా కుంభవృష్టి కురుస్తోంది. దాంతో రోడ్లపై భారీగా వరద నీరు చేరింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెమాల్ తుఫా�
Lok Sabha polls | లోక్సభ ఆరో విడత ఎన్నికల్లో దాదాపుగా 61.20 శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ మేరకు ఇవాళ ఉదయం 11.45 గంటలకు ఎన్నికల సంఘం డాటాను షేర్ చేసింది. అన్ని పోలింగ్ కేంద్రాల సిబ్బంది తిర
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికల ఆరో దశలో 59.12 శాతం పోలింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 78 శాతం ఓటింగ్ రికార్డైంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ నియోజకవర్గాల్లో శనివారం పోలి
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికల ఆరో దశ పోలింగ్ శనివారం జరిగింది. మధ్యాహ్నం 1 గంట వరకు 39.13 శాతం పోలింగ్ నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో 34.37 శాతం ఓటింగ్ నమోదు కాగా, పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 54.80 శాతం పోలింగ్ రికార్డ
Lok Sabha Elections | దేశ వ్యాప్తంగా ఆరో విడత ఎన్నికలకు పోలింగ్ (Lok Sabha Elections 2024) ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. తొలి రెండు గంటల్లో 10.82 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం మరింత బలపడుతున్నదని, ఆదివారం సాయంత్రానికి తీవ్ర తుఫాన్గా మారి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీర ప్రాంతాలను తాకుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గురువారం ఒక ప్రకటన విడుదల చే
Bangladesh MP: బంగ్లా ఎంపీ అన్వరుల్ను చంపించింది అతని ఫ్రెండ్ అని తేలింది. ఆ ఎంపీ హత్య కోసం అతను 5 కోట్లు ఇచ్చినట్లు కూడా బెంగాల్ సీఐడీ వెల్లడించింది. అయితే ఇప్పటి వరకు ఆ ఎంపీ మృతదేహాన్ని గుర్తించలేదు.