Trinamool Congress: బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అన్ని సీట్లలో పోటీ చేసేందుకు రెఢీగా ఉన్నది. లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ మొత్తం 42 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోంది.
సందేశ్ఖాలీ కేసు.. పశ్చిమ బెంగాల్ను కుదిపేస్తున్నది. సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) చైర్పర్సన్ రేఖాశర్మ డిమాండ్ చేశారు.
Man moves with wife’s severed head | ఒక వ్యక్తి తన భార్యను నరికి చంపాడు. తెగిన తలతో రోడ్డుపై తిరిగాడు. (Man moves with wife’s severed head) బస్టాప్ వద్ద ఉన్న అతడ్ని చూసి స్థానికులు భయాందోళన చెందారు. ఈ విషయం తెలిసిన పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశా
Aircraft crash | భారత వాయుసేన (Indian Airforce) కు చెందిన హాక్ ట్రెయినర్ ఎయిర్క్రాఫ్ట్ (Hawk trainer aircraft) మంగళవారం సాయంత్రం ప్రమాదానికి గురైంది. కొత్తగా ఎయిర్ఫోర్స్లో చేరే సైనికులకు యుద్ధ విమానాలు నడపడంలో శిక్షణ ఇచ్చే ఈ ఎయిర్�
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర పశ్చిమబెంగాల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు కదులుతోంది. ప్రస్తుతం బిర్భూమ్ జిల్లాలో రాహుల్ యాత్ర కొనసాగుతోంది. ఈ రాత్రికి �
Murder | ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఓ గొడవ అభం శుభం తెలియని 11 ఏళ్ల చిన్నారి ప్రాణాలు తీసింది. చిన్నారి తండ్రి తనను పదేపదే అవమానిస్తున్నాడని కోపం పెంచుకున్న ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. కోపంతో చిన్నారి తలన
పశ్చిమబెంగాల్కు కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలను గురువారం నాటికి విడుదల చేయాలని.. లేనిపక్షంలో శుక్రవారం నుంచి స్వయంగా తానే ధర్నాకు దిగుతానని ఆ రాష్ట్ర సీఎం మమతాబెనర్జీ హెచ్చరించారు.
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్లో విపక్ష ఇండియా కూటమి ఇబ్బందులు ఇప్పట్లో సమసిపోయేలా లేవు. తమ పార్టీతో పొత్తు పెట్టుకోవాలంటే సీపీఎంతో కాంగ్రెస్ తెగదెంపులు చేసుకోవాలని టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మ�
Congress : రానున్న లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఒంటరిగా పోటీ చేస్తుందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బాంబు పేల్చడంతో కాంగ్రెస్ అప్రమత్తమైంది.
రాబోయే లోక్సభ ఎన్నికలలో సీట్ల పంపకంపై ఇండియా కూటమిలో తీవ్ర స్థాయిలో విభేదాలు తలెత్తినట్టు ప్రచారం జరుగుతుండగా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ పార్టీ కార్యకర్తల సమావేశంలో సంచలన ప్రకటన చేశ
Road accident | సంక్రాంతి పండుగపూట తెలతెల్లవారుజామున ఘోరం జరిగింది. స్కూటీపై భార్య, కొడుకుతో కలిసి వెళ్తున్న వ్యక్తిని ఓ ట్రక్కు ఢీకొట్టింది. దాంతో ఆ స్కూటీపై ఉన్న ముగ్గురూ రోడ్డుపై పడిపోయారు. ఆ తర్వాత రోడ్డుపై వ�