Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్ చాలా వెయిట్ తగ్గాడు. సర్జరీ తర్వాత అతను ఆరు కిలోల బరువు తగ్గినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో అతని ఫిట్నెస్పై అనుమానాలు ఉన్నాయి. ఇక కివీస్తో జరిగే వన్డే సిరీస్లో అతను
అత్యధిక పోషకాలు ఉండే ఆహారం గుడ్డు. ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది. పైగా సమతులాహారం కూడా. అందుకే గుడ్డు అన్ని వయసుల ఆడవారికీ అవసరమైన ఆహారం. అన్ని దశల్లో దీనిని తినాలని వైద్యులు చెబుతున్నారు.
అధిక బరువును తగ్గించుకోవడం చాలా కష్టంగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. అధిక బరువు చాలా సులభంగా పెరుగుతారు. కానీ బరువు తగ్గడం చాలా అవస్థగా అనిపిస్తుంది. బరువు పెరిగేందుకు అనేక కారణా�
అధిక బరువు సమస్య ప్రస్తుతం చాలా మందిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. అధికంగా ఉన్న బరువు కారణంగా అనేక మంది తీవ్ర అవస్థలు పడుతున్నారు. బరువు పెరిగేందుకు అనేక కారణాలు ఉంటున్నాయి.
మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పాలను తాగితే మేలు జరుగుతుందని పోషకాహార నిపుణులు, వైద్యులు సూచిస్తుంటారు. పాలను సంపూర్ణ పౌష్టికాహారంగా చెబుతారు. ఎందుకంటే పాలలో మన శరీరానికి కావల్సిన దాదాపు అన్ని �
తమన్నాకు కోపం వచ్చించి. తనపై లేనిపోని పుకార్లును సృష్టిస్తున్నవారిపై ఆమె అంతెత్తు లేచింది. వివరాల్లోకెళ్తే.. పాత్రల డిమాండ్ మేరకు నటీనటులు బరువులు పెరగాల్సి వస్తుంది.
అల్లాన్ని మనం నిత్యం వంటల్లో వేస్తుంటాం. దీని వల్ల వంటకాలకు చక్కని రుచి, వాసన వస్తాయి. ఆయుర్వేద ప్రకారం అల్లంలో అద్భుతమైన ఔషధ విలువలు ఉంటాయి. ఇవి మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి
అధిక బరువును తగ్గించుకోవడం చాలా కష్టమైన పని అన్న విషయం అందరికీ తెలిసిందే. బరువు తగ్గేందుకు చాలా మంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. నిత్యం వ్యాయామం చేయడం, యోగా, జిమ్ చేయడం, పౌష్టికాహార�
Arjuna Ranatunga : భారీ కాయంతో క్రికెట్ కెరీర్ను కొనసాగించిన శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ ఇప్పుడు బక్కచిక్కిపోయారు. చాలా స్టన్నింగ్ రీతిలో అతను బరువు తగ్గారు. తాజాగా జయసూర్య పోస్టు చేసిన ఓ ఫోటో�
ప్రస్తుతం చాలా మంది అధిక బరువు సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. శరీరంలో అధికంగా చేరిన కొవ్వును కరిగించుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. అధికంగా బరువు పెరిగేందుకు అనేక కారణాలు ఉంటాయి.
పసుపును మనం రోజూ వంటల్లో ఉపయోగిస్తూనే ఉంటాం. దీన్ని రోజూ కూరల్లో వేస్తుంటారు. పసుపు వల్ల కూరలకు చక్కని రంగు, రుచి వస్తాయి. పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని ఆయుర్వేదం చెబుతోంది.
అధిక బరువును తగ్గించుకోవడం అన్నది ప్రస్తుతం ఎంత కష్టంగా మారిందో అందరికీ తెలిసిందే. అధికంగా ఉన్న బరువు తగ్గేందుకు చాలా మంది నానా తంటాలు పడుతున్నారు.
అధికంగా బరువు ఉన్నవారు రాత్రి పూట భోజనాన్ని త్వరగా ముగిస్తుంటారు. రాత్రి పూట తినే ఆహారంలో చపాతీలను చేర్చుకుంటారు. అంతే కాదు రాత్రి పూట ఆహారాన్ని తక్కువగా తింటారు. ఇలా బరువు తగ్గాలనుకునే వార�
ప్రస్తుతం చాలా మంది అధిక బరువు సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. అధికంగా ఉన్న బరువును తగ్గించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. బరువు తగ్గేందుకు చాలా మంది రోజూ వ్యాయామం చేయడంతోపాటు డై�
ప్రస్తుతం చాలా మంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నారు. అందులో భాగంగానే బరువును తగ్గించేందుకు అనేక పద్థతులను పాటిస్తున్నారు. వ్యాయామం చేయడం లేదా జిమ్కు వెళ్లడం, యోగా వంటివి పాటిస్తున్నారు.