‘రైతునేస్తం’ 21వ వార్షికోత్సవం సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్త దివంగత పద్మశ్రీ డాక్టర్ ఐవీ సుబ్బారావు పేరిట ఇచ్చే ‘రైతునేస్తం-2025’ పురస్కారాలకు రైతునేస్తం ఫౌండేషన్ దరఖాస్తులను ఆహ్వానించింది.
Basara Triple IT | బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) 2025-26లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల కానుందని విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు.
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలని ఆశ చూపారు. మీ పెట్టుబడికి రెట్టింపు డబ్బు వస్తుందని ఊరించారు. అత్యాశకు పోయి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడితే అసలుకే మోసం వచ్చింది. గోల్డ్ మర్చంట్ ప్లాట్ఫామ్ వెబ్సైట�
Army Nursing College Website Hacked | జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రస్థాయికి చేరాయి. ఈ తరుణంలో భారత ఆర్మీకి చెందిన నర్సింగ్ కాలేజీ వెబ్సైట్ హ్యాక్ అయ్యింది.
అర్హత సాధించి ఉద్యోగాలకు దూరమైన డీఎస్సీ-2008 అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ఈనెల 30వ తేదీన చేపట్టనున్నారు. వీరిని కాంట్రాక్టు పద్ధతిలో ఎస్జీటీలుగా నియమించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన �
Telangana | మున్సిపల్ శాఖలో ఏం జరుగుతున్నది? అంటే అంతా రహస్య జీవోల తతంగం నడుస్తున్నది అని అర్థమవుతున్నది. ఎందుకలా అంటే.. ఆ శాఖలో ఇప్పటి వరకు మొత్తం 390 జీవోలు విడుదల కాగా, అందులో కేవలం 8 మాత్రమే అధికారిక వెబ్సైట్ల
సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్, ఒకేషనల్ కాలేజీల్లోని ఖాళీల భర్తీకి 27న స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు సొసైటీ కార్యదర్శి వర్షిణి బుధవారం ప్రకటన విడుదల చేశారు.
జూనియర్ లెక్చరర్ల భర్తీకి 26 నుంచి 31 వరకు స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు 298 మందికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టనున్నట్టు బుధవారం టీజీపీఎస్సీ అధికారులు తెలిపారు.
డీఎస్సీ అభ్యర్థుల ఆగ్రహ జ్వాల ఇంకా చల్లారలేదు. వెల్లువలా రగులుతూనే ఉన్నది. గురువారం నుంచి పరీక్షలు ప్రారంభంకానున్న నేపథ్యంలో వేలాది మంది తమ జీవితాలను పణంగా పెట్టేందుకూ వెనుకాడలేదు.
టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను ఆదివారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) విడుదల చేసింది. రాష్ట్రంలో 563 పోస్టుల భర్తీ కోసం జూన్ 9న 31 జిల్లాల్లో నిర్వహించిన ఈ పరీక్షలో 1:50 నిష�
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు చెందిన పూర్తి సమాచారం ఉన్న http:// pvnr.telangana.gov.in వెబ్సైట్ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఈ నెల 9న నిర్వహించిన గ్రూప్-1 ప్రాథమిక పరీక్షకు సంబంధించిన స్కాన్ చేసిన, డిజిటలైజ్డ్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్లను వెబ్సైట్లోని అభ్యర్థుల లాగిన్లో అందుబాటులో ఉంచామని తెలంగాణ పబ్లిక్ సర్వీ�
కాళోజీ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయంలో బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సు ప్రవేశాలకు ఈ నెల 6 నుంచి www.fcrihyd.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.