Rs.1 Lakh aid for BCs | వెనుకబడిన వర్గాల కుల, చేతివృత్తిదారులకు ప్రభుత్వం రూ.లక్ష ఆర్థికసాయం అందించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించి అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మంగళవారం (6వ తేదీ) నుంచి ప్�
టెక్ ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న ఏఐతో భవిష్యత్తులో రాబోయే ప్రమాదాలపై నిపుణుల్లో ఆందోళన పెరుగుతున్నది. ఆదిలోనే ఏఐ వినియోగంపై నియంత్రణ సాధించకపోతే భవిష్యత్తులో తీవ్ర ప్రమాదాలు ఏదుర్కోవాల్సి వస్�
స్మార్ట్ఫోన్ పోయినా.. చోరీకి గురైనా ఆ బాధ వర్ణణాతీతం. పోగొట్టుకున్న వారంతా మొబైల్ కోసం కాకుండా అందులోని డేటా కోసం తపన పడుతున్నారు. ఈ రోజుల్లో విద్య, వ్యాపారం, ఉద్యోగం, ఆరోగ్యం, బ్యాంకింగ్, రాజకీయం వంటి �
స్టార్టప్ కార్యకలాపాలు, ఇన్నోవేషన్లను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఆహ్వానిస్తున్నది. ఇందుకు ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నది.
హైదరాబాద్కు తలమానికంగా ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్కు కోసం ప్రత్యేకంగా వెబ్సైట్, మొబైల్ యాప్ను రూపొందించినట్లు అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో దశలవారీగా ఆన్లైన్ సేవలను విస్తరిస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సోమవారం అరణ్య భవన్ లో జోగులాంబ అమ్మవారి ఆలయ వెబ్సైట్ను మంత్రి ఇంద్రకరణ్ రెడ�
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మరోసారి తమ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)ను పెంచింది.
తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ వెబ్సైట్, యూట్యూబ్ ఛానెల్, సోషల్ మీడియా అకౌంట్స్ను హీరో పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. శనివారం హైదరాబాద్లో జరిగిన ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు లక�
కుటుంబ సంక్షేమశాఖ ఉత్తర్వులు హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): అద్దె గర్భం (సరోగసీ), పునరుత్పత్తి సహాయక సాంకేతికత (ఏఆర్టీ) సేవలను అందించే క్లినిక్లు తప్పనిసరిగా తమ సంస్థల పేర్లను నమోదు చేసుకోవాలని ఆరో�
మరికొన్ని రోజుల్లోనే భారీ నోటిఫికేషన్ తొలుత కానిస్టేబుల్ నోటిఫికేషన్కు చాన్స్ హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): అతి త్వరలో పోలీసు కొలువుల జాతర మొదలు కాబోతున్నది. మరికొన్ని రోజుల్లోనే భారీ సంఖ�