గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలకు ట్యాంకర్లు సరఫరా చేసేందుకు జలమండలి ప్రత్యేక వ్యవస్థ రూపొందించేందుకు సిద్ధమవుతున్నది. ఎండాకాలంలో అపార్ట్మెంట్ వాసులను నీటి సమస్�
గత నెల రోజులుగా వరుణుడు కరుణించకపోవడంతో వానకాలంలో కంది, పత్తి పంటలు విత్తుకున్న రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. సాగు చేసిన పంటలను రక్షించుకునేందుకు వాహనాల్లో ట్యాంకులు పెట్టి పైపుల ద్వారా నీరు అందిస�
కరీంనగర్ బల్దియా ఇంజినీరింగ్ యంత్రాంగం నిర్లక్ష్యం నగరవాసులకు శాపంగా మారింది. చాలా ప్రాంతాలకు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తుండగా, డీజిల్కు డబ్బులు లేక బుధవారం సరఫరా నిలిచిపోయింది. దీంతో పల
జలమండలి చరిత్రలో మునుపెన్నడూ లేనంతగా ట్యాంకర్ల బుకింగ్స్ నమోదవుతున్నాయి. ప్రజలు ప్రతిరోజు వేలాదిగా ట్యాంకర్లను బుక్ చేసుకుంటున్నారు. కానీ డెలివరీలో తీవ్ర జాప్యం జరుగున్నది. ట్యాంకర్ యజమానులు మూడు �
జలమండలి ట్యాంకర్ల బుకింగ్ పెండెన్సీ ఏకంగా ఇరవై వేల మార్క్ను దాటి కొత్త రికార్డులను సృష్టిస్తున్నది. మునుపెన్నడూ లేనంతగా బుకింగ్లు పెరిగిపోతున్నాయి. కేవలం గురువారం ఒక్కరోజే ఏకంగా 20,056 ట్యాంకర్ల పెండె�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నీటి ఎద్దడి సమస్య త్రీవమైన దృష్ట్యా ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లను ప్రజలు ఆశ్రయిస్తున్నారు. దీంతో ఇదే అదనుగా భావిస్తూ వాటర్ ట్యాంకర్ల యజమానులు ధరలు పె�
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మల్లాపూర్లో రైతు పిట్టల ప్రశాంత్ తన ఎకరం పొలాన్ని కాపాడుకునేందుకు గురువారం ఒక్కో ట్యాంకర్కు రూ.500 చొప్పున 10 ట్యాంకర్లకు రూ.5వేలు వెచ్చించి నీరందించాడు.
గ్రేటర్ హైదరాబాద్లో ప్రైవేట్ ట్యాంకర్ల యజమానులు రెచ్చిపోతున్నారు. ఎండలు ముదురుతుండటంతో ఏర్పడుతున్న నీటి కొరతను సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజల ఇబ్బందులను తమకు అనుకూలంగా మార్చుకుంటూ అక్రమాలకు పాల్ప�
మేడ్చల్ పట్టణంలో నీటి సమస్య రోజురోజుకూ అధికమవుతున్నది. ప్రజలు నీటి కోసం తల్లడిల్లుతున్నారు. ట్యాంకర్ల నీరే దిక్కవుతూ ప్రజలపై అదనపు భారం పడుతున్నది. ప్రజలు ఇన్ని బాధలు పడుతున్నా అధికారుల్లో చలనం రావడం �
Hyderabad Water Problem | వేసవి సమీస్తుండటంతో గ్రేటర్ హైదరాబాద్లో జలమండలి సరఫరా చేసే మంచి నీటి ట్యాంకర్లకు డిమాండ్ పెరుగుతున్నది. జలమండలి అధికారులు ముందస్తుగానే ట్యాంకర్లను సిద్ధం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్న
బెల్లంపల్లి పట్టణంలో మళ్లీ తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. వేసవిలో సకాలంలో నీటిని సరఫరా చేయకపోవడం, పైపులు పగిలాయని మరికొన్ని రోజులు సరఫరాను నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Hyderabad | మూడేళ్లుగా సకాలంలో వర్షాలు పడకపోవడం. ఈ ఏడాది జూలై నెల సగం గడిచినా సమృద్ధి వానలు లేకపోవడం మూలంగా చాలా ప్రాం తాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి.
వర్షాభావ పరిస్థితులు అన్నదాతను అతలాకుతలం చేస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తొలకరి జల్లులను చూసిన రైతులు వరి నార్లు పోశారు. పత్తి విత్తనాలు వేశారు. అక్కడక్కడ పత్తి మొలకలు వచ్చాయి. వర్షాలు ముఖం చ
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండల కేంద్రంలో కొన్నిరోజులుగా తాగునీటి ఎద్దడి నెలకొంది. గుక్కెడు నీటి కోసం గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి కోసం వ్యవసాయ బోరు, బావుల మీద ఆధారపడే దుస్థితి నెల�