బెల్లంపల్లి పట్టణంలో మళ్లీ తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. వేసవిలో సకాలంలో నీటిని సరఫరా చేయకపోవడం, పైపులు పగిలాయని మరికొన్ని రోజులు సరఫరాను నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Hyderabad | మూడేళ్లుగా సకాలంలో వర్షాలు పడకపోవడం. ఈ ఏడాది జూలై నెల సగం గడిచినా సమృద్ధి వానలు లేకపోవడం మూలంగా చాలా ప్రాం తాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి.
వర్షాభావ పరిస్థితులు అన్నదాతను అతలాకుతలం చేస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తొలకరి జల్లులను చూసిన రైతులు వరి నార్లు పోశారు. పత్తి విత్తనాలు వేశారు. అక్కడక్కడ పత్తి మొలకలు వచ్చాయి. వర్షాలు ముఖం చ
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండల కేంద్రంలో కొన్నిరోజులుగా తాగునీటి ఎద్దడి నెలకొంది. గుక్కెడు నీటి కోసం గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి కోసం వ్యవసాయ బోరు, బావుల మీద ఆధారపడే దుస్థితి నెల�
ఎండలు ముదరడంతోనే కామారెడ్డి పట్టణంలో నీటి కష్టాలు మొదలయ్యాయి. పట్టణంలోని పలు కాలనీలకు మిషన్ భగీరథ నీళ్లు సరిగా సరఫరా కావడం లేదు. మరోవైపు భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోరు బావుల్లో నుంచి కూడా నీరు రావడం �
మేడ్చల్లో వేసవి ప్రారంభంలోనే నీటి కటకట మొదలైంది. పట్టణంలో ఎటూ చూసినా నీటి ట్యాంకర్లే దర్శనమిస్తున్నాయి. అంతంగా వస్తున్న మిషన్ భగీరథ నీరు.. మండిపోతున్న ఎండలు.. అడుగంటిన భూగర్భ జలాలు.. నీటి పథకం నిర్వహణ లో�
వనపర్తి జిల్లా పెద్దగూడెం తండాకు చెందిన రైతు జాన్యా నాయక్ రెండున్నర ఎకరాల్లో వరి నాటాడు. మరో 20 రోజులు నీరందితే వరి చేను చేతికొస్తుంది. ఈ పొలానికి రెండు బోర్లుంటే, ఒకటి పూర్తిగా ఎండిపోగా.. మరో బోరులో నీటిమ�
వేసవి ప్రారంభంలోనే సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల వ్యాప్తంగా తాగునీటికి కటకట మొదలైంది. మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీళ్లు బంద్ అయ్యాయి. గుక్కెడు తాగునీటి కోసం తండాలు తల్లాడిల్లిపోతున్నాయి.
నగరంలో నీటి కష్టాల సంకేతాలు కనిపిస్తున్నాయి. గత రెండు నెలలుగా హైదరాబాద్ మహా నగర పరిధిలోకి వచ్చే హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో భూగర్భ నీటిమట్టాలు వేగంగా పడిపోతున్నాయి.
రాజ న్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్కు చెందిన కముటం శ్రీనివాస్కు ఊళ్లో ఎకరంన్నర భూమి ఉన్నది. వ్యవసాయమే జీవనాధారం. డిసెంబర్లో యాసంగి పంట కింద వరి వేశాడు.
సాగునీటి వసతి లేక, భూగర్భ జలం జాడ లేక చేతికి వచ్చే దశలో పంటలు ఎండిపోతున్నాయి. చిట్యాల మండలంలో రైతులు 13,600 ఎకరాల్లో వరి సాగు చేయగా, 15శాతానికి పైగా ఎండిపోయినట్లు అధికారిక లెక్కలే చెప్తున్నాయి.
గతేడాది మాదిరిగానే భూగర్భ జలా లు అడుగంటడంతో ట్యాంకర్లు పెరిగే అవకావం ఉందని, దానికి అనుగుణంగా ట్యాంక ర్ల ద్వారా నీటి సరఫరా చేయడానికి సిద్ధంగా ఉండాలని అధికారులకు వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి సూచించార�
బల్దియా బాటలోనే జలమండలి నడుస్తున్నది. నెలవారీగా నీటి బిల్లులు, నల్లా కనెక్షన్లు, వాటర్ ట్యాంకర్ల రూపంలో రూ. 115 కోట్ల మేర వస్తుండగా... ఖర్చులు మాత్రం రెట్టింపు స్థాయిలో రూ. 234 కోట్ల మేర ఉంటున్నది.
వాటర్ ట్యాంకర్ల డిమాండ్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఇంకుడు గుంతల నిర్మాణానికి జలమండలి సర్వే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇంకుడు గుంతల సర్వేపై ఖైరతాబాద్ సంస్థ ప్రధాన కార్యాలయంలో గురువారం రెవెన్యూ డైరెక్ట�