జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో నీటి సమస్య తీవ్రమైంది. 15 రోజులుగా నీరు రాక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే అదునుగా ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లవారు అందినకాడికి దండుకుంటున్నారు. ఒక్క డ్రమ్ము నీటిని రూ.100
వీధి కుళాయిల దగ్గర మహిళలు నిలబడి తలపడే పాత రోజులు మళ్లీ వచ్చాయి. చిలుకూరు మండల వ్యాప్తంగా తాగు నీటి కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో బోర్లు, బావులు ఎండిపోయి కరువుతాండవిస్తున్నది.
మీకు వాటర్ బోర్డు ట్యాంకర్ కావాలా? ఐతే ఇప్పటికిప్పుడు బుక్ చేసుకుంటే రెండు రోజుల నిరీక్షణ తప్పదు ..ఎందుకంటారా వాటర్ ట్యాంకర్ కోసం రోజుకు దాదాపు వందలాది మంది వెయింటింగ్ లిస్ట్లో ఉంటున్నారు.
నకిరేకల్ మున్సిపాలిటీలో తాగునీటి కష్టాలు తప్పడం లేదు. ఆయా కాలనీల్లో నీరు అందకపోవడంతో మున్సిపల్ అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. పట్టణంలోని 12వ వార్డు శివాజీనగర్లో శనివారం మున్సిప�
జిల్లాలో సాగునీటికి కష్టంగా మారింది. బోర్లు, బావుల్లో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో పొలాలకు నీరందే పరిస్థితి లేదు. ఎండుతున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నారు.
నల్లగొండ మండలం కేశరాజుపల్లెలో సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో సాగు చేసిన వందల ఎకరాల వరి ఎండిపోయే పరిస్థితికి చేరింది. చెరువులు, కుంటలు ఎండిపోవడంతో చుక్క నీరు దొరికే పరిస్థితి ల�
జలమండలి పరిధిలో ఉన్న పలు ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్లను శుక్రవారం ఎండీ సుదర్శన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. జూబ్లీహిల్స్ వెంకటగిరి, కొండాపూర్, మాదాపూర్లో పలు ఫిల్లింగ్ స్టేషన్లను తనిఖీ చేసిన
కరీంనగర్ గొంతెండుతున్నది. గత మూడేండ్లలో ఎన్నడూలేని విధంగా ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే పలు డివిజన్లలో నీటి కటకట మొదలైంది. ఎల్ఎండీలో నీటిమట్టం తగ్గిపోతే, సిరిసిల్లలోని మధ్యమానేరు నుంచి నీటిని తరలించి నగరాన�
ఐదు నెలల కాంగ్రెస్పాలనలో కర్ణాటక రైతులు అరిగోస పడుతున్నారు. ఎవుసానికి నిరంతరాయంగా విద్యుత్తును సరఫరా చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన హస్తంపార్టీ గద్దెనెక్కిన తర్వాత ఆ వాగ్దానాన్ని పక్కనబెట్టింది. కనీ
వేసవి దృష్ట్యా మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డుల్లో ప్రజల దాహార్తిని తీర్చడానికి పాలక, అధికార యంత్రాంగం చర్యలు తీసుకున్నది. ఎమ్మెల్యే దివాకర్రావు ఆదేశాల మేరకు ప్రతి గడపకూ నీరందించడానికి ప్ర�
వేసవిలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జలమండలి అధికారులను ఎండీ దానకిశోర్ ఆదేశించారు. వేసవికాలం, రంజాన్ మాసం నేపథ్యంలో నగరంలో తాగునీటి సరఫరా, సీవరేజీ నిర్వహణపై బుధవా