వాటర్ ట్యాంకర్ల డిమాండ్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఇంకుడు గుంతల నిర్మాణానికి జలమండలి సర్వే కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో ఇంకుడు గుంతల సర్వేపై ఖైరతాబాద్ సంస్థ ప్రధాన కార్యాలయంలో గురువారం రెవెన్యూ డైరెక�
నగరంలో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలకు వాటర్ ట్యాంకర్లు వరస కడుతున్నాయి. ఎండల తీవ్రత నేపథ్యంలో ఇండ్లలో ఉండే బోర్ల నుంచి సరిగ్గా నీళ్లు రాకపోవడంతో హైదరాబాద్లో సా�
పరిశ్రమలకు నీటి కష్టాలు మొదలయ్యాయి. గత కేసీఆర్ సర్కారు పైప్లైన్ల ద్వారా పారిశ్రామిక వాడలకు వాటర్ సైప్లె చేయడంతో ఇన్నాళ్లూ ఇండస్ట్రీకి ఇబ్బంది లేకుండా అవసరాలు తీరాయి. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత
ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా పెంచాలని జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఖైరతాబాద్లోని ప్రధాన కార్యాలయంలో ట్యాంకర్ మేనేజ్మెంట్పై గురువారం ఆయన జలమండలి అధికారులతో సమీక్ష నిర్వహించ
గ్రేటర్లో రోజురోజుకు పెరుగుతున్న తాగునీటి డిమాండ్ను అధిగమించేందుకు జలమండలి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తున్నది. మండుతున్న ఎండలు ఒకవైపు.. అడుగంటి భూగర్భ జలాలతో తాగునీటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడ
మండుతున్న ఎండల దృష్ట్యా తాగునీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా నిరంతరాయంగా తాగునీరు సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు.
బీచుపల్లి క్షేత్రం వద్ద ప్రవహించే కృష్ణమ్మ నీళ్లు లేక వెలవెలబోతున్న ది. ఐదారేండ్లుగా ఎన్నడూ లేనివిధంగా ప్రవా హం అడుగంటడంతో నదిలో రాళ్లు తేలాయి. రాష్ట్ర నలుమూలల నుంచి అస్థికలు నదిలో కలిపేందుకు వచ్చేవార�
గ్రేటర్లో భూగర్భజలాలు తగ్గడంతోనే ట్యాంకర్ వాటర్కు డిమాండ్ ఏర్పడిందని, గతేడాది కంటే ఈ సారి మొదటి మూడు నెలల్లోనే 10వేల మంది వినియోగదారులు ట్యాంకర్ నీటిపై ఆధారపడుతున్నట్లు సర్వేలో తేలిందని పురపాలక శ�
హైదరాబాద్ మహానగరం మంచినీళ్ల కోసం అల్లాడుతున్నది. నగరంలో ఎక్కడ చూసినా నీటి కటకట కనిపిస్తున్నది. బిందెలతో పరుగులు... ట్యాంకర్ల వద్ద తోపులాటలు మళ్లీ షరామామూలయ్యాయి. బస్తీలు, శివారు ప్రాంతాల్లో ఈ క‘న్నీటి’ �
దశాబ్ద కాలంగా జలసిరితో ఉన్న భాగ్యనగరి ప్రజల గొంతు ఒక్కసారిగా ఎండిపోయింది. సరిగ్గా పదేండ్ల కిందట రోడ్లపై దర్శనమిచ్చిన బిందెలు, డ్రమ్ములు ఇప్పుడు మళ్లీ దర్శనమిస్తున్నాయి. కాంగ్రెస్ పుణ్యమా అని.. ట్యాంకర�
కేపీహెచ్బీ కాలనీలో తాగునీటి కోసం ప్రజల తండ్లాట మొదలైంది. కేసీఆర్ పాలనలో ఇంటింటికీ సమృద్ధిగా తాగునీటిని సరఫరా చేయడంతో.. పదేండ్లుగా ఖాళీ బిందెలతో ప్రదర్శనలు కనుమరుగయ్యాయి.
ఒకవైపు తీవ్రమైన ఎండలు..మరోవైపు భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో తాగునీటికి యమ డిమాండ్ ఏర్పడింది. ప్రధానంగా వెస్ట్జోన్లో వాటర్ ట్యాంకర్లకు విపరీతమైన రద్దీ ఏర్పడింది.