Committed suicide | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వాటర్ట్యాం(Water tank)క్ పైనుంచి పడి ఓ వ్యక్తి ఆత్మహత్య Committed suicide ) చేసుకున్నాడు.
దళితబంధు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారులు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. గురువారం ములుగు కలెక్టరేట్ వద్ద ఉన్న వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపారు. సుమారు 6 గంటలపాటు ఆందోళన చేపట్టారు. మ
Mulugu | కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో రోజు రోజుకు అసంతృప్తి పెరుగుతున్నది. అధికారంలోకి వచ్చి నెలరోజుల్లోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
మూడేండ్లకే చిన్నారి ఆయుష్షు తీరింది. మృత్యుపాశమైన ట్రాక్టర్... ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని కబళించింది. ఈ హృదయ విదారక ఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలోని పారిశ్రామిక చెక్పోస్టు ప్రాంతంలో జరి�
Overhead water tank falls | రైల్వే ప్లాట్ఫారమ్పై వాటర్ ట్యాంక్ కూలింది. (Overhead water tank falls) ఆ సమయంలో అక్కడ ఉన్న ప్రయాణికుల్లో కొందరు గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి ముగ్గురు రైల్వే ఉద్యోగులను సస్పెండ్ చేశారు.
నీటి సంపులో పడి 11 నెలల బాలుడు మరణించాడు. ఈ ఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. బీరప్పగడ్డలో హుసెనప్ప, శ్రీదేవి దంపతులు.
Tragedy | నీటికుంటలో పడిన కూతురును కాపాడే క్రమంలో తల్లీకూతురు మృత్యువాత పడిన ఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం గొల్లపల్లి శివారులోని మామిడితోటలో చోటుచేసుకున్నది.
Tragedy | ఏపీలోని విశాఖ జిల్లా మర్రిపాలెంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి నీటి సంపులో దూకి ఆత్మహత్య (Suicide) కు పాల్పడింది.
బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్.. ఐటీ, పరిశ్రమల శాఖ మాత్యులు, ప్రగతి ప్రదాత కల్వకుంట్ల తారకరామారావు సోమవారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో పర్యటించను న్నారు. రూ.94.89 కోట్ల పనులకు శంకుస్థా�
ఎండలు అప్పుడే మండుతున్నాయి. వేసవిలో దాహం ఎక్కువగా ఉండడం సహజం. వనరులు ఎన్ని ఉన్నా తాగునీటి కోసం కోటి తిప్పలు తప్పవు. ఉష్ణ తాపానికి అల్లాడిపోయే జీవాలెన్నో గొంతు తడుపుకోవడం ద్వారా కాస్త ఉపశమనం కోరుకుంటాయి
Tamil Nadu | ప్రతి రోజు ఏదో ఒక చోట దళితుల పట్ల దాడులు జరుగుతూనే ఉన్నాయి. దళిత సమాజాన్ని ఏదో ఒక రకంగా హింసిస్తూనే ఉన్నారు. వేధింపులకు గురవుతూనే ఉన్నారు. చివరకు తినే తిండి వద్ద, తాగే నీటి వద్ద