కొడిమ్యాల(మల్యాల), ఆగస్టు 22: ఆడుకుంటూ వెళ్లి ఓ చిన్నారి ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి ప్రాణాలు వదిలింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం మద్దుట్లలో విషాదం నింపింది. ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం..
అనుమానాస్పద మృతి | రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం అనాజ్పూర్లో విషాదం చోటు చేసుకుంది. తల్లిదండ్రులతో కలిసి నిద్రించిన రెండేండ్ల బాలుడు తెల్లవారే సరికి ఇంటిపై నీటి ట్యాంకులో శవమై కనిపించ�
లక్నో: ఒక వ్యక్తి మద్యం సేవించి వాటర్ ట్యాంక్పైకి ఎక్కాడు. అక్కడ ఫన్నీగా డ్యాన్స్ చేస్తూ అందరినీ ఆందోళనకు గురి చేశాడు. ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్లో హోలీ రోజున ఈ సంఘటన జరిగింది. మద్యం సేవించిన ఒక వ�
మహబూబాబాద్ : నీటితొట్టిలో పడి నాలుగేండ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కొత్తూరు పంచాయతీ పరిధిలోని బంచరాయితండాలో ఈ ఘటన జరిగింది. బంచరాయితండాకు చెందిన గుగులోత్ వినోద్ (పిష్ వి