ఔటర్ రింగ్రోడ్డు లోపల ఉన్న గ్రామాలలో మంచి నీటి సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎంతో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు.
నల్లాకు మీటర్ పెట్టుకుని ఆధార్కు అనుసంధానం చేసుకోవాలి మల్కాజిగిరి, జనవరి 27: ప్రజల దాహార్తిని తీర్చాడానికి సీఎం కేసీఆర్ సంకల్పించి ఇంటికి ఇరవై వేల లీటర్ల ఉచిత నీటి సరఫరాతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తు�
జిల్లా అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్ మంచినీటి ట్యాంకు నిర్మాణానికి స్థల పరిశీలన పీర్జాదిగూడ, జనవరి 17: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ జాన
సీసీసీ నస్పూర్ : భార్యను కాపురానికి పంపించాలని, కొడుకును తన వెంట తీసుకెళ్తానని ఓ వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేశాడు. మంచిర్యాల జిల్లా నస్పూర్ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. గోదావరిఖనికి చెందిన చ�
క్రైం న్యూస్ | నీటి తొట్టి ఓ చిన్నారి నిండు ప్రాణాలను బలిగొన్నది. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామపంచాయతీ పరిధిలోని భీమ్లా తండా గ్రామం లో చోటుచేసుకుంది.
కొడిమ్యాల(మల్యాల), ఆగస్టు 22: ఆడుకుంటూ వెళ్లి ఓ చిన్నారి ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి ప్రాణాలు వదిలింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం మద్దుట్లలో విషాదం నింపింది. ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం..
అనుమానాస్పద మృతి | రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం అనాజ్పూర్లో విషాదం చోటు చేసుకుంది. తల్లిదండ్రులతో కలిసి నిద్రించిన రెండేండ్ల బాలుడు తెల్లవారే సరికి ఇంటిపై నీటి ట్యాంకులో శవమై కనిపించ�
లక్నో: ఒక వ్యక్తి మద్యం సేవించి వాటర్ ట్యాంక్పైకి ఎక్కాడు. అక్కడ ఫన్నీగా డ్యాన్స్ చేస్తూ అందరినీ ఆందోళనకు గురి చేశాడు. ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్లో హోలీ రోజున ఈ సంఘటన జరిగింది. మద్యం సేవించిన ఒక వ�
మహబూబాబాద్ : నీటితొట్టిలో పడి నాలుగేండ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కొత్తూరు పంచాయతీ పరిధిలోని బంచరాయితండాలో ఈ ఘటన జరిగింది. బంచరాయితండాకు చెందిన గుగులోత్ వినోద్ (పిష్ వి