భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వాటర్ట్యాం(Water tank)క్ పైనుంచి పడి ఓ వ్యక్తి ఆత్మహత్య Committed suicide ) చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన బూర్గంపాడు మండలం సారపాక (Sarapaka)లో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అయితే మృతుడు మతిస్థిమితం లేని వ్యక్తిగా గుర్తించారు. విచారణలో పూర్తి వివరాలు వెల్లడవుతాయని ఎస్ఐ రాజ్కుమార్ తెలిపారు.