కాంగ్రెస్ తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ తెలంగాణ ఉద్యమకారుల వేదిక నాయకులు సోమవారం పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలోని నర్రశాలపల్లి రోడ్లోని వాటర్ ట్యాంక్ ఎక్కారు.
ఆడుకుంటూ ఇంటి ఎదుట ఉన్న నీటి తొట్టిలో పడి రెండేళ్ల బాలుడు మృతిచెందిన ఘటన మక్తల్ మండలం పారేవుల గ్రామంలో చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన చాకలి జానకిరామ్ హరిత ద
విడాకులైన భార్య అక్క తిట్టిందని వాటర్ ట్యాంకు ఎక్కి మూడు గంటల పాటు అధికారులకు ముచ్చెమటలు పట్టించిన వ్యవహారం వేములవాడ పురపాలక సంఘం పరిధిలో సోమవారం చోటుచేసుకుంది.
చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్కు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాజీ కౌన్సిలర్ నాయిని శ్యామల భర్త, బీఆర్ఎస్ నాయకుడు నాయిని సతీశ్ గురువారం మంచిర్యాల జిల్లా చెన్నూర్లో వాటర్ ట్యాంక్ ఎక్కి న�
చాలీచాలని జీతం కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో డ్యూటీ ముగిసిన తర్వాత ర్యాపిడో బైక్ నడిపిస్తున్న హోంగార్డు.. హోటల్ మేనేజ్మెంట్ పూర్తిచేసి విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించేందుకు నగరానికి వచ్చి ర్యాప�
Water tank leaks | కొత్తగా నిర్మించిన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ప్రారంభానికి ముందే పగుళ్లిచ్చింది. టెస్టింగ్ కోసం నింపిన నీరు ఆ ట్యాంక్ నుంచి లీకైంది. దీంతో అది ఎప్పుడైనా కూలవచ్చని స్థానికులు ఆందోళన చెందుతున్నా�
ప్రధాని మోదీ సొంత రాష్ట్రం, దశాబ్దాలుగా బీజేపీ పాలనలో ఉన్న గుజరాత్లో అవినీతి ఏ స్థాయిలో ఉందో రుజువు చేసే ఘటన ఇది. రూ. 21 కోట్ల ఖర్చుతో నిర్మించిన వాటర్ ట్యాంకు ప్రారంభోత్సవం జరుపుకోవడానికి ముందే కుప్పకూ�
Man Climbs Water Tank For Second Wife | రెండో భార్య కావాలంటూ ఒక వ్యక్తి నిరసన తెలిపాడు. ఆరోగ్య కేంద్రం వద్ద ఉన్న వాటర్ ట్యాంక్పైకి ఎక్కి హంగామా చేశాడు. తనకు రెండో పెళ్లి చేయకపోతే చనిపోతానని బెదిరించాడు. అక్కడకు చేరుకున్న పోలీస
Water Tank | సాధారణంగా భారీ వర్షం కురిస్తే వరద రావడం మనం చూస్తుంటాం.. అయితే, వాన పడకపోయినా.. జనావాసాలను నీరు ముంచెత్తడం ఎప్పుడైనా చూశారా..? తాజాగా కేరళ రాష్ట్రంలో అదే జరిగింది.
నల్లగొండ జిల్లా చిట్యాల (Chityala) మండలం పెద్దకాపర్తిలో విషాదం చోటుచేసుకుంది. వాటర్ ట్యాంక్ (Water Tank)కూలి తల్లీకుమారుడు మృతిచెందారు. పెద్దకాపర్తిలో బాధిత కుటుంబ సభ్యులు పెద్దకాపర్తిలో రేకుల షెడ్డుతో కొత్తగా హ�
కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తల్లే తన ఇద్దరు బిడ్డలను పొట్టన బెట్టుకుంది. ఒకరిని నీటి సంపులో పడేయగా, మరొకరిని ఉరి వేసి చంపింది. రూరల్ సీఐ సర్వయ్య తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపురం గ్రామానికి చెందిన �
ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో అవకతవకలకు పాల్పడ్డారని, అర్హులైన తమకు అన్యాయం చేశారంటూ ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామస్తులు మంగళవారం ఆందోళన చేశారు. గ్రామంలోని వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపారు.