నీటి సంపులో పడి ఓ బాలుడు(6) మృతి చెందాడు. ఈ సంఘటన వేములవాడ మండలం చింతల్టన గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన లింగంపల్లి స్వప్న-రవి ఏకైక కుమారుడు లింగంపల్లి రిషీ (6) తన స�
ఇందిరమ్మ ఇండ్ల ఎం పికలో తనకు జరిగిన అన్యాయంపై ఓ యువకుడు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేసిన ఘటన మండలంలోని వెంకటాపురం గ్రామం లో శనివారం చోటు చేసుకుంది.
కరీంనగర్ నగరపాలక సంస్థలోని సీతారాంపూర్ ప్రాంతంలో రోడ్డు స్థలాన్ని కబ్జా చేసి అంటే నిర్మాణం చేపడుతున్నారని, న్యాయం చేయాలని కోరుతూ ఈ ప్రాంతానికి చెందిన సాగి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి బుధవారం వాటర్ ట్యా
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని కుమ్మరిగూడ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు (Drinking Water) తప్పడం లేదు. గ్రామానికి మిషన్ భగీరథ నీటి సరఫరా గత నాలుగు రోజులుగా నిలిచిపోయింది.
మండల కేంద్రమైన నిజాంపేట్ (Nizampet) బాలికల ప్రాథమిక పాఠశాలలో ప్రమాదకరంగా ఉన్న మంచినీటి సరఫరా ట్యాంకును అధికారులు కూల్చివేశారు. శిథిలావస్థకు చేరిన మంచినీటి ట్యాంకు శీర్షికతో నమస్తే తెలంగాణ దినపత్రికలో ఇటీవల
నవమాసాలు మోసి జన్మనిచ్చి తల్లి కన్నకూతురిపై కర్కశంగా వ్యవహరించి నీటి సంపులో పడేసి హతమార్చిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం చెన్నంపల్లిలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకున్నది.
నీటి హౌజ్ లో పడి నాలుగేండ్ల చిన్నారి మృతి చెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లా కౌకుంట్ల మండలం ఇస్రంపల్లిలో సోమవారం సాయంత్రం చోటు చేసుకున్నది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఇస్రంపల్లి గ్రామానికి చెం�
మిషన్ భగీరథ నీటి ట్యాంకు కింద చుట్టూ తడకలు, చెక్కలతో నిర్మించిన ఈ చిన్న డేరా చూసి ఓ నిరుపే ద కుటుంబానికి చెందినది కావచ్చు అనుకుంటారు. కానీ అందులో ఉన్నది ఒక గ్రామ పంచాయతీ కార్యాలయం అంటే ఆశ్చర్యపోవాల్సింద�
Hyderabad | హైదరాబాద్లోని గుడిమల్కాపూర్లో విషాదం నెలకొంది. జలమండలి వాటర్ ట్యాంక్ ఎక్కిన ఓ యువకుడు ప్రమాదవశాత్తూ కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించాడు.
Mother Kills Infant For Crying | మూడు నెలల కుమారుడు నిరంతరం ఏడ్వటంపై తల్లి విసిగిపోయింది. నీటి సంపులో పడేసి హత్య చేసింది. తన కుమారుడు కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు ఆ మహిళను అరెస్ట్ చేశారు
రూ.లక్షల వ్యయంతో నిర్మించిన మిషన్ భగీరథ ట్యాంకు ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిరుపయోగంగా మారింది. నిండు వేసవి రాకముందే ఆ గ్రామానికి తాగునీటి కష్టాలను తెచ్చిపెట్టింది.
నీటితొట్టిలో పడి చిన్నారి మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా సంగెం మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం బలాంగీర్ రాష్ట్రం బంబులియాబన్కు చెందిన రాజు మహకూర్ కుటుంబం బతుక�
నీటి సంపును శుభ్రం చేస్తున్న క్రమంలో ఊపిరి ఆడక యువకుడు మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీర్జాదిగూడ మల్లికార్జున నగర్ కాలనీలో నివాస�