నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలు రోజురోజుకూ పేట్రేగిపోతున్నది. బీఆర్ఎస్ నాయకులనే టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు.
Suicide attempt | తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఏఆర్ కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలంటూ బాధితుడు ఒకరు వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు.
water tank tender | తమిళనాడు సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంపై మరో వివాదం తెరపైకి వచ్చింది. వాటర్ ట్యాంక్ టెండర్ను కేవలం ఆరు గంటల్లో ఖరారు చేయడంపై డీఎంకే మండిపడింది. విమర్శల నేపథ్యంలో ఆ టెండర్ను ప్రభు
రీల్స్తో పాపులర్ కావాలన్న పిచ్చితో కొందరు పిల్లలు చేసిన ప్రయత్నం ప్రాణాంతకంగా మారింది. ఉత్తరప్రదేశ్ సిద్ధార్థ్నగర్లో శనివారం ఐదుగురు పిల్లలు 60 అడుగుల ఎత్తులో ఉన్న వాటర్ట్యాంక్ ఎక్కి.. ఊహించని ప�
Air Force Rescues Teens | రీల్ కోసం ఐదుగురు యువకులు పురాతన నీటి ట్యాంక్పైకి ఎక్కారు. కిందకు దిగుతుండగా దాని మెట్లు విరగడంతో ముగ్గురు కిందపడ్డారు. వీరిలో ఒకరు మరణించగా, ఇద్దరు గాయపడ్డారు. వాటర్ ట్యాంక్పై చిక్కుకున్న
కాంగ్రెస్ తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ తెలంగాణ ఉద్యమకారుల వేదిక నాయకులు సోమవారం పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలోని నర్రశాలపల్లి రోడ్లోని వాటర్ ట్యాంక్ ఎక్కారు.
ఆడుకుంటూ ఇంటి ఎదుట ఉన్న నీటి తొట్టిలో పడి రెండేళ్ల బాలుడు మృతిచెందిన ఘటన మక్తల్ మండలం పారేవుల గ్రామంలో చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన చాకలి జానకిరామ్ హరిత ద
విడాకులైన భార్య అక్క తిట్టిందని వాటర్ ట్యాంకు ఎక్కి మూడు గంటల పాటు అధికారులకు ముచ్చెమటలు పట్టించిన వ్యవహారం వేములవాడ పురపాలక సంఘం పరిధిలో సోమవారం చోటుచేసుకుంది.
చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్కు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాజీ కౌన్సిలర్ నాయిని శ్యామల భర్త, బీఆర్ఎస్ నాయకుడు నాయిని సతీశ్ గురువారం మంచిర్యాల జిల్లా చెన్నూర్లో వాటర్ ట్యాంక్ ఎక్కి న�
చాలీచాలని జీతం కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో డ్యూటీ ముగిసిన తర్వాత ర్యాపిడో బైక్ నడిపిస్తున్న హోంగార్డు.. హోటల్ మేనేజ్మెంట్ పూర్తిచేసి విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించేందుకు నగరానికి వచ్చి ర్యాప�
Water tank leaks | కొత్తగా నిర్మించిన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ప్రారంభానికి ముందే పగుళ్లిచ్చింది. టెస్టింగ్ కోసం నింపిన నీరు ఆ ట్యాంక్ నుంచి లీకైంది. దీంతో అది ఎప్పుడైనా కూలవచ్చని స్థానికులు ఆందోళన చెందుతున్నా�
ప్రధాని మోదీ సొంత రాష్ట్రం, దశాబ్దాలుగా బీజేపీ పాలనలో ఉన్న గుజరాత్లో అవినీతి ఏ స్థాయిలో ఉందో రుజువు చేసే ఘటన ఇది. రూ. 21 కోట్ల ఖర్చుతో నిర్మించిన వాటర్ ట్యాంకు ప్రారంభోత్సవం జరుపుకోవడానికి ముందే కుప్పకూ�