గత కేసీఆర్ ప్రభుత్వంలో తమ ఇళ్లకు శుద్ధజలాలు అందించిన మిషన్ భగీరథ ట్యాంకును కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదం టూ భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల పంచాయతీ దుబ్బతండావాసులు ఆగ్రహం వ్యక్త�
Labourers Suffocate To Death | వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా ఊపిరాడక నలుగురు కార్మికులు మరణించారు. మరో వ్యక్తి అస్వస్థతకు గురయ్యాడు. అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Water Problem | పోచారం మున్సిపాలిటీ లక్ష్మీనరసింహ కాలనీలో ప్రతిరోజు తాగునీరు వృథా అవుతుంది. వేసవి నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటూ ఉంటే.. ఇక్కడ మాత్రం ప్రతిరోజూ నీటి ట్యాంకు నుంచి గం�
వాటర్ ట్యాంక్ ను క్లీన్ చేస్తూ ఐదవ అంతస్తు పైనుంచి కిందపడి కూలీ మృతి చెందిన సంఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఏపీలోని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండ
తన కొడుకుకు ఆధార్ కార్డు ఇవ్వాలని వాటర్టాంకు పైకెక్కిన మహిళ దూకుతానంటూ బెదిరించగా పోలీసులు స్పందించి రక్షించారు. జగద్గిరిగుట్ట పోలీసుల వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్ట, వెంకటేశ్వరనగర్లో రాధిక(40).. తన పద
Pakistan | దాయాది దేశం పాకిస్థాన్కు చెందిన ఉపగ్రహాన్ని ఇటీవల చైనా ప్రయోగించింది. జియుక్వాన్ శాటిలైట్ సెంటర్ నుంచి నింగిలోకి పంపింది. లాంగ్మార్చ్ 2డీ రాకెట్ పీఆర్ఎస్సీ-ఈ1ఏ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశ�
Hanumakonda | ప్రమాదవశాత్తు నీటిసంపులో పడి చిన్నారి గడిపె అస్మిక(3) మృతి చెందిన విషాదకర ఘటన హనుమకొండ(Hanumakonda) జిల్లా భీమదేవరపల్లి మండలం రత్నగిరి గ్రామంలో చోటుచేసుకుంది.
Water Tank Falls On Woman | వీధిలో నడుస్తున్న మహిళపై వాటర్ ట్యాంక్ పడింది. అయితే అదృష్టవశాత్తు ఆమెకు ఎలాంటి ప్రమాదం జరుగలేదు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
తమ దుకాణాలు తమకే ఇవ్వాలని, కేటాయించిన డీలర్ల పోస్టులు రద్దు చేయాలని సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తాజామాజీ రేషన్ డీలర్లు ఆందోళనకు దిగారు. రేషన్ డీలర్ల నియామకాల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని డి�
Sircisilla | రేషన్ డీలర్ల(Ration dealers) నియామకల్లో అవకతవకలు జరిగాయని, అర్హులకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 10 మంది అభ్యర్థులు సిరిసిల్ల(Sircisilla) పట్టణంలోని వాటర్ ట్యాంక్(Water tank) ఎక్కి పెట్రోల్ బాటిల్స్తో ఆందోళన చేపట్టారు.
ప్రమాదవశాత్తు నీటి తొట్టిలో పడి బాలుడు మృతి చెందిన ఘటన సిరికొండ మండలం ధూప్యాతండాలో శుక్రవారం చోటు చేసుకున్నది. గ్రామానికి చెందిన మలావత్ గజేందర్లికిత దంపతుల మొదటి కుమారుడు కన్నయ్య (2) రోజూ మాదిరిగా ఆడు�
AP News | ఏపీలోని అనంతపురం జిల్లాలో వాటర్ ట్యాంక్లో పురుగుల మందు కలపడం కలకలం రేపింది. కనేకల్ మండలం తుంబిగనూరులో వాటర్ ట్యాంక్లో కొంతమంది దుండుగులు పురుగుల మందు కలిపారు. అయితే శనివారం ఉదయం నీటిని సరఫరా చే
నాలుగు వార్డులు, 1,500కిపైగా ఇండ్లకు తాగునీటిని సరఫరా చేసే వాటర్ట్యాంక్లో కుళ్లిన స్థితిలో ఉన్న ఓ వ్యక్తి మృతదేహం బయటపడడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. పది రోజుల క్రితమే ఆ వ్యక్తి చనిపోయినట్టు పోలీసు