వరంగల్ జిల్లాలో వడదెబ్బతో ముగ్గురు మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి. గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారం గ్రామానికి చెందిన రైతు వేల్పుల శ్రీనివాస్(55) తన మక్కజొన్న చేనును కోసిన తర్వాత మక్కలను ఆరబెట్టేం�
హైదరాబాద్: వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు (MLC By Election) నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో నామినేషన్లు కూడా ప్రారంభమయ్యాయి. ఈ నెల 9 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.
హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు (MLC By Election) కేంద్ర ఎన్నికల సంఘం (EC) నోటిఫికేషన్ జారీచేయనుంది. శాసన మండలిలో వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉపఎన్నిక కోసం గురువారం నుంచి ఈ నెల 9 వరకు నా�
నల్లగొండ-ఖమ్మం-వరంగల్ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం ఉపఎన్నికకు గురువారం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కూడా మొదలవుతుంది. మొత్తం 12 జిల్లాలతో కూడిన ఈ నియోజకవర్గం�
ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ ఉద్యమానికి, స్వరాష్ట్ర కల సాకారానికి కెప్టెన్ కేసీఆరే. తెలంగాణ పునర్నిర్మాణానికి బంగారు బాటలు వేసింది కూడా కేసీఆరే. తెలంగాణ ఉద్యమానికి, బీఆర్ఎస్ పార్టీకి వరంగల్కు విడ�
KCR | తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శలు గుప్పించారు. ఈ ముఖ్యమంత్రికి తెలంగాణ చరిత్ర తెల్వదు, భూగోళం తెల్వదని ఎద్దేవా చేశారు. ఏరికోరి మొగణ్ణి తెచ్చుకుంటే ఎగిర�
KCR | బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఉమ్మడి వరంగల్ జిల్లా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం వరంగల్ జిల్లాలో నిర్వహించిన రోడ్ షోలో ఆ
KCR | వరంగల్ జిల్లా తెలంగాణ చరిత్రకు, వైభవానికి ప్రతీక అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేపట్టిన ఆయన ఇవాళ వరంగల్ జిల్లాలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్�
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) నేడు వరంగల్లో( Warangal) పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి నుంచి భువనగిరికి బయలుదేరారు.
పోరుగడ్డ ఓరుగల్లుకు ఉద్యమనేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రానున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఉమ్మడి జిల్లాలోని ఆయా ప్రాంతాల మీదుగా రోడ్షో ద్వారా వరంగల్ నగరానికి చేరుకుంటారు.
బీఆర్ఎస్ నుంచి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేగా గెలుపొంది పార్టీ మారిన కడియం శ్రీహరిపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (Manda Krishna Madiga) ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నుంచి కడియంకు భారీగా డబ్బులు అందాయని ఆ
వరంగల్-నల్లగొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికను మే 27న నిర్వహిస్తారు. నామినేషన్లను మే 2 నుంచి 9 వరకు స్వీకరిస్తారు. జూన్ 5న ఓట్ల లెక్కింపు ఉంటుంది.