కల్యాణలక్ష్మి పథకానికి మూల కారణమైన ఆ కుటుంబంలో ఆడబిడ్డ వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పెళ్లి పెద్దగా మారారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోనే వివాహం జరిపిం
వరంగల్ : ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లకు ఈ నెల 24 నుంచి 26 వ తేదీ వరకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ మేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం బుధవారం మాప్ అప్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. రాష్ట�
వరంగల్ : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో తెల్ల బంగారం ధర మెరుస్తోంది. ఇవాళ రికార్డు స్థాయిలో క్వింటాల్ పత్తి ధర రూ. 10,800 పలికింది. ఈ మార్కెట్ చరిత్రలో ఇప్పటి వరకు పత్తికి అత్యధిక ధర ఇదే. జనగామ జ
నువ్వా నేనా అన్నట్టు మిర్చి ధరలు పసిడితో పోటీ పడుతున్నాయి. పెరిగిన డిమాండ్ కారణంగా గత కొన్ని రోజులుగా మిర్చి ధరలు క్వింటాల్కు రూ.40 వేలకుపైగా నమోదవుతున్నాయి. వరంగల్ ఎనుమాముల మార్కెట్లో సోమవారం క్విం�
వరంగల్ : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా బీజేపీకి చెందిన ఖిలా వరంగల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్ నోముల షణ్ముఖ రెడ్డితో పాటు సు
వరంగల్ : జిల్లాలో ఎర్ర బంగారం ధర పసిడితో పోటీ పడుతుంది. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో దేశి రకం మిర్చికి మంగళవారం రికార్డు స్థాయిలో క్వింటాల్ ధర రూ. రూ. 48,000 ధర పలికింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలప
వరంగల్ : ఎర్ర బంగారం ధర పసిడితో పోటీ పడుతుంది. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో దేశి రకం మిర్చికి ఈరోజు రికార్డు స్థాయిలో ధర పలికింది. క్వింటాల్ ధర రూ. 45,000. కొద్ది రోజుల క్రితం ఇదే మార్కెట్లో దేశి రకం మి�
కాళోజీ హెల్త్ యూనివర్సిటీ : ఆల్ ఇండియా కోటా ఎండీ హోమియో సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని ప్రైవేట్ హోమియోపతి కళాశాలలోని ఆల్ ఇండియా కోటా సీట్లను
వరంగల్ : రోడ్డు నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని, అత్యంత నాణ్యత ప్రమాణాలు పాటించాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నేరేందర్ అధికారులను ఆదేశించారు. వరంగల్ చార్ బౌళిలో రూ. 3 కోట్లతో నిర్మిస్తున్�
వరంగల్ : దేశ చరిత్రలోనే మొదటిసారిగా భారీస్థాయిలో 80,039 ఉద్యోగ నియామకాలను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనున్నది. ఈ నేపథ్యంలో వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగులకు ఉచిత శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తున
వరంగల్ : జిల్లాలోని గీసుగొండ మండలం కొమ్మాల గ్రామ శివారులో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదివారం దర్శించుకున్నారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా మాట్లాడుతూ..జిల్లాల
మార్చిలోనే మాడు పగిలేలా ఎండలు దంచికొడుతున్నాయి. సీజన్ ఆరంభంలోనే భానుడు ఉగ్రరూపం దాల్చుతుండడంతో రానురాను పరిస్థితి మరింత తీవ్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో ఈ నెల 15న 40డిగ్రీల గరిష్ఠ ఉష్ణో�
జూమ్ యాప్తో నాట్యంలో శిక్షణ నేర్చుకునేందుకు వీలుగా ప్రొజెక్టర్లు ఏర్పాటు ఉత్సాహం చూపుతున్న బాలికలు జిలాల్లోని 12 కస్తూర్బా విద్యాలయాల్లో అమలు చదువుతో పాటు కళలకూ ప్రాధాన్యమిస్తున్న సర్కారు విద్యార్�