వర్ధన్నపేట, మే 10: హాని చేసే విపక్షాలను దరిచేరనీయొద్దని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం వర్ధన్నపేట కోనారెడ్డి చెరువుకట్ట శాశ్వత మరమ్మత�
ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, మెరుగైన వసతులు కల్పించి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకే తెలంగాణ ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున
ఆటపాటలతోపాటు యోగా, కళారంగంలో మెళకువలు ఏటా వేసవి సెలవుల్లో శిక్షణ పోచమ్మమైదాన్, మే 10: పిల్లలు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా వరంగల్ వాసవీకాలనీలోని ఇన్నర్వీల్ క్లబ్ సమ్మర్ క్యాంపు నిర్వహిస్�
మునగ సాగుతో రైతుకు లాభాల పంట వరి, పత్తి కంటే నయమంటున్న రాజేందర్రెడ్డి సంప్రదాయ సాగుతో విసిగిపోయిన రైతు తాజాగా ఎకరంలో సజ్జ సాగు సంప్రదాయ పంటలతో ఆశించిన లాభాలు రావడం లేదని ఇతర పంటలపై దృష్టి పెట్టాడు. మార్�
పేద విద్యార్థులకు అండగా కేంద్రాలు కొలువే లక్ష్యంగా ప్రిపేరవుతున్న ఉద్యోగార్థులు అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్న యువతీయువకులు శిక్షణ మాది.. ‘విన్నర్స్’ మీరేనంటున్న అధ్యాపకులు నర్సంపేట ఎమ్మెల్యే పెద�
ప్రభుత్వ పాఠశాలల ప్రగతికి పెద్ద పీట మెరుగైన వసతులు కల్పించేందుకే ‘మన ఊరు-మనబడి’ టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ కలెక్టర్ బీ గోపితో కలిసి ఇల్లంద ఎంపీపీఎస్లో అభివృద్ధి పనులకు శంకు�
24/7 సరఫరాతో లాభాల బాట కార్మికులు, సిబ్బందికి చేతినిండా పనులు ఉమ్మడి పాలనలో ఉపాధి లేక పస్తులు ఇప్పుడు రంది లేకుండా కార్మికులు, కూలీల జీవితాలు కరంటు లేక మూతపడ్డ పరిశ్రమలు.. లోవోల్టేజీతో బాయిల్డ్, రా-రైస్ మి�
పారిశ్రామిక రంగంలో వరంగల్ను పరుగులెత్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గీసుగొండ, సంగెం మండలాల్లోని శాయంపేట, చింతలపల్లి గ్రామాల వద్ద 1,200 ఎకరాల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు నిర్మిస్తున్నది.
సీఎం కేసీఆర్ పాలనలో ఎనిమిదేళ్లలో రాష్ట్రంలో అద్భుతాలు సృష్టిస్తున్న తెలంగాణ రైతాంగంపై కేంద్ర ప్రభుత్వం కుట్రలకు తెరలేపిందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు.