తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేండ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం ఒరగబెట్టిందేమీ లేదని ఎమ్మెల్సీ కడి యం శ్రీహరి తీవ్రంగా విమర్శించారు.
ఆడబిడ్డలు ఎంతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకొనే సద్దుల బతుకమ్మకు జిల్లావ్యాప్తంగా ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఆదివారం వరంగల్ 11వ డివిజన్ పరిధిలోని భద్రకాళీ ఆలయం ఎదురుగా పార్కింగ్ స్థలంలో బతుకమ్మల నిమజ్జనం క�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేండ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం ఒరగబెట్టిందేమీ లేదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తీవ్రంగా విమర్షించారు.
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం చర్లపల్లి సమీపంలోని పెద్దగుట్టతో పాటు రామచంద్రాపురం, మొట్లతిమ్మాపురం అటవీ ప్రాంతంలో 60 ప్లస్ శాతం కలిగిన ఇనుప ఖనిజ నిక్షేపాలు అపారంగా ఉన్నాయి.
ప్రభుత్వం అందించిన బతుకమ్మ చీరలను మంగళవారం ఊరూరా పంపిణీ చేశారు. వర్ధన్నపేటలో మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ వైస్చైర్మన్ ఎలేందర్రెడ్డి, కౌన్సిలర్లతో కలిసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో కౌన్సిల�
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను మంగళవారం వాడవాడలా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటాలు, విగ్రహాలకు ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పి
అధికారులు ప్రజల అభిమానాన్ని పొందాలని, పని చేసిన చోట మంచి పేరు సంపాదించుకోవాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. సోమవారం నర్సంపేట ఆర్డీఓ పవన్కుమార్కు సన్మాన సభ నిర్వహించారు.
రాష్ట్ర ప్రభు త్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను మెచ్చే ఇతర పార్టీల నుంచి ప్రజాప్రతినిధులు, నాయకు లు టీఆర్ఎస్లోకి చేరుతున్నారని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు.