శ్రావణ చివరి శుక్రవారం సందర్భంగా పోటెత్తిన భక్తులు అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో బారులు వరంగల్, ఆగస్టు 26: భక్తజనంతో భద్రకాళి ఆలయం పోటెత్తింది. శ్రావణ మాసం చివరి శుక్రవారాన్ని పురస్కరించుకొని వివిధ �
డీసీసీబీ సేవలను విస్తరించాం చిరువ్యాపారులకు సైతం రుణాలు అందిస్తున్నాం బ్యాంకులకు అధునాతన వసతులతో నూతన భవనాలు డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు వర్ధన్నపేట, ఆగస్టు 26: వాణిజ్య బ్యాంకులకు తీసిపోకుం
14,248 మందికి మంజూరు వచ్చే నెల నుంచి పంపిణీకి ఏర్పాట్లు త్వరలో లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్, కార్డుల పంపిణీ వరంగల్, ఆగస్టు 26: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొత్త పింఛన్లు మంజూరయ్యాయి. 66 డ�
ముదిరాజ్ సొసైటీల అభివృద్ధికి కృషి ఉచిత చేప పిల్లల పంపిణీతో మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగు చేపల ఉత్పత్తిలో నేడు తెలంగాణ రాష్ట్రం ముందంజ నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పెద్దమ్మతల్లి విగ�
పట్టాలు, పతకాల గ్రహీతల ఆనందోత్సాహాలు అంబురాన్నంటిన సంబురం యూనివర్సిటీలో పండుగ వాతావరణం 59 మందికి పీహెచ్డీ డిగ్రీలు, 192 మందికి 276 గోల్డ్మెడల్స్ ప్రదానం నయీంనగర్, ఆగస్టు25: కాకతీయ యూనివర్సిటీ 22వ స్నాతకోత్�
కేసీఆర్ మరోసారి సీఎం అయ్యేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలి మత విద్వేషాలు రెచ్చగొడుతున్న బీజేపీ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి రూ. 3 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రొసీడింగ్స్ అందజేత సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ స�
గీత కార్మికులకు ప్రభుత్వ పథకాలు పాపన్న జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నాం పట్టణంలో ఫంక్షన్ హాల్ నిర్మాణానికి కోటి రూపాయల నిధులు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పట్టణంలో సర్వాయి పాపన్న
ఇంటింటా మొక్కలు అందజేయాలి డివిజన్ల వారీగా ప్రణాళికలు రూపొందించాలి కమ్యూనిటీ ఆర్గనైజర్ల సమావేశంలో మేయర్ గుండు సుధారాణి వరంగల్, ఆగస్టు 25: నగరంలో బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని మేయర్ గుండు స�
కేసీఆర్ అంటే ప్రధాని మోదీకి వణుకు కార్యకర్తల సంక్షేమానికి కృషి జడ్పీ చైర్మన్, నియోజకవర్గ ఇన్చార్జి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కుసుమ జగదీశ్ టీఆర్ఎస్లో చేరిన వివిధ పార్టీల నాయకులు వెంకటాపూర్, �
ప్రమాదంలో చేయి కోల్పోయిన సతీశ్ ఒంటి చేత్తో మేస్త్రీ పనులు పలువురికి ఉపాధి కల్పన ఆదర్శంగా నిలుస్తున్న మేస్త్రీ ఎల్కతుర్తి, ఆగస్టు 23: సంకల్ప బలంతో విధిని ఎదిరించాడు. తన ఆశయ సాధనకు శారీరక అంగ వైకల్యం అడ్డు�
ఉద్యమమే అతడి ఊపిరి బహుముఖ ప్రజ్ఞాశాలి,తెలంగాణ పోరాట యోధుడిగా ఖ్యాతి అభినవ వ్యాసుడి యాదిలో చిన్నగూడూరువాసులు నేడు రంగాచార్యుల జయంతి నిజాం పాలనలో ప్రజలపై జరుగుతున్న దౌర్జన్యాలు, వెట్టిచాకిరి నుంచి విము�
నర్సంపేట/పర్వతగిరి/సంగెం, ఆగస్టు 23: రాజాస్థాన్లో ఇంద్ర మేఘ్వాల్ హత్యను నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నర్సంపేటలో చేపట్టిన విద్యా సంస్థల బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా దళితరత్న కల్లెపెల్లి ప్రణయ�
మహిళలు పరిశ్రమలతో ఆర్థిక ప్రగతి సాధించాలి వర్ధన్నపేట బ్రాండ్తో వస్తువుల తయారీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ వర్ధన్నపేట, ఆగస్టు 23: రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని టీఆర్ఎస్ �