మద్దతు ధరతో ధాన్యం కొనుగోళ్లు నాణ్యమైన ధాన్యం తీసుకురావాలి ప్రాథమిక సహకార సంఘాల చైర్మన్లు నర్సంపేటరూరల్/దుగ్గొండి, మే 17: రైతులు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని, మద్దతు ధర కల్పించేందుకే తెలంగాణ ప్రభుత్వ�
జిల్లాలో 9828 టన్నుల చేపల దిగుబడి చెరువుల్లో సమృద్ధిగా బొచ్చెలు, రవులు, బంగారు తీగలు పలు రిజర్వాయర్లలో రొయ్యలు, మెరిగెలు లభ్యం సొసైటీలు, మత్స్యకారులకు సబ్సిడీపై పరికరాలు మహిళలకు ప్రత్యేకంగా మార్కెటింగ్ స
జడ్పీటీసీ కోమాండ్ల జయ పలుచోట్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం నర్సంపేట రూరల్, మే16 : రైతులు ధాన్యాన్ని మధ్య దళారులకు అమ్మి మోసపోవద్దని జడ్పీటీసీ కోమాండ్ల జయ, పీఏసీఎస్ చైర్మన్ మురాల మోహన్రెడ్డి అన్నారు. స
వరంగల్తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కాశీబుగ్గ, మే16: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని వరంగల్తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. సోమవారం 20వ డివిజన్లోని ప్రభుత్వ న
ప్రతి శుక్రవారం డ్రైడే పాటిద్దాం పరిసరాల్లో నీరు నిల్వకుండా చూసుకోవాలి జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి వెంకటరమణ పలుచోట్ల అవగాహన ర్యాలీలు కరీమాబాద్, మే 16: కలిసికట్టుగా డెంగీని నివారిద్దామని జిల్లా వైద్�
రూ. 20.50 కోట్లతో జీడబ్ల్యూఎంసీ భవనం అత్యాధునిక హంగులతో నిర్మాణం ఒక్కచోటే అన్ని విభాగాల ఏర్పాటు రూ. 2 కోట్లతో కొత్త కౌన్సిల్ హాలు వరంగల్, మే 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరే�
గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని, రోడ్డు భద్రతా నియమాలను బాధ్యతగా పాటించాలని సూచిస్తూ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో అవేకెన్ వరంగల్ కార్యక్రమాన్ని నిర్వహించారు.