పారిశుధ్యం లోపిస్తే ప్రజారోగ్యంపై ప్రభావం ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకే పల్లె ప్రగతి నిర్వహణ క్రీడా మైదానాలను యువత సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్ శశాంక పల్లె, పట్టణ ప్రగతి పనుల పరిశీలన మరిపెడ, జ�
అక్కడికక్కడే దంపతులు మృతి ఉపాధి పనులు ముగించుకొని.. పెళ్లికి వెళ్తూ మృత్యువాత తొర్రూరు మండలం జామ్లా తండాలో విషాదం తొర్రూరు, జూన్8: ఉదయాన్నే ఉపాధి హమీ పనికి వెళ్లి పని ముగించుకున్న దంపతులు వివా హానికి హజర
సమస్యలు తీర్చేందుకే కార్యక్రమం రాష్ట్రంలో దేశంలోనే ఎక్కడాలేనివిధంగా సంక్షేమ పథకాలు హైదరాబాద్ తర్వాత వేగంగా వరంగల్ అభివృద్ధి అవకాశవాదులను ప్రజలు నమ్మరు అమలు కాని హామీలిస్తున్న నాయకులను తరిమికొట్ట�
మార్కెట్లలోమృగశిర కార్తె సందడి చేపల కొనుగోళ్లతో రద్దీగా రోడ్లు దుకాణాల వద్ద జనం బారులు మృగశిర సందర్భంగా బుధవారం చేపల కొనుగోళ్లతో మార్కెట్లన్నీ సందడిగా కనిపించాయి. కార్తె నాడు చేపలు తినడం ఆనవాయితీ కాగా
సమస్యలు తీర్చేందుకే కార్యక్రమం రాష్ట్రంలో దేశంలోనే ఎక్కడాలేనివిధంగా సంక్షేమ పథకాలు హైదరాబాద్ తర్వాత వేగంగా వరంగల్ అభివృద్ధి అవకాశవాదులను ప్రజలు నమ్మరు అమలు కాని హామీలిస్తున్న నాయకులను తరిమికొట్ట�
తండాలకు సీసీ, లింకు రోడ్లు మంజూరు చేస్తాం నిర్బంద ఉచిత విద్య రాజ్యాంగం కల్పించిన హక్కు గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ బుధరావుపేట, ధర్మరావుపేట, కొత్తూరు,మంగళవారిపేట పాఠశాలల్లో ‘మన �
పండుగలా ‘పల్లెప్రగతి’ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతున్న పారిశుధ్య పనులు వాడవాడనా ప్రజాప్రతినిధుల పర్యటన స్థానికులతో మాట్లాడి సమస్యల గుర్తింపు శుభ్రంగా తయారవుతున్న పల్లెలు నర్సంపేటరూరల్, జూన్ 8: రా�
డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్ ఆరో రోజుకు చేరిన పట్టణ ప్రగతి కార్యక్రమం వరంగల్చౌరస్తా/కరీమాబాద్/ఖిలావరంగల్/కాశీబుగ్గ, జూన్ 8: టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నగరంలోని ప్రతి గడపకూ సంక్షేమ ఫలాలు అం
వర్ధన్నపేటను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ వర్ధన్నపేట, జూన్ 8 : రాష్ట�
జిల్లాలో తొలివిడుత 223 పాఠశాలల ఎంపిక ఇప్పటికే 200 స్కూళ్లకు పాలనా పరమైన అనుమతులు దశలవారీగా అభివృద్ధి పనులు ప్రారంభం ఈ నెలాఖరులోగా పూర్తి చేసేందుకు ప్రణాళికలు 13లోగా 26 పాఠశాలలు సిద్ధం కావాలని కలెక్టర్ గడువు
ప్రస్తుతం డెలివరీల్లో ఎక్కువశాతం సిజేరియన్లు జరుగుతున్నాయి. సాధారణ ప్రసవాలు జరిగే అవకాశం ఉన్నప్పటికీ వివిధ కారణాల వల్ల కొందరు వైద్యులు సిజేరియన్లు చేస్తున్నారు.
సంప్రదాయ పంటలతో నష్టం వాటిల్లుతుండడంతో రైతులు ప్రత్యామ్నాయం వైపు సాగుతున్నారు. ఈసారి వరి సాగు తగ్గించి పత్తి వేసేందుకే మెజార్టీ రైతులు మొగ్గుచూపుతున్నారు.
పల్లెప్రగతి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య హెచ్చరించారు. మండలంలోని లింగంపల్లి, మన్సాన్పల్లి, సాల్వాపూర్ గ్రామాలను సోమవారం ఆయన సందర్శించారు. అనంతరం ప�