గ్రామ పంచాయతీ బిల్లులు కేంద్రం ఇవ్వలేదు బండి సంజయ్వి దొంగ బుద్ధి.. దొంగ మాటలు విపక్షాలకు ‘పల్లె ప్రగతి’ని విమర్శించే హక్కు లేదు డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ బొడ్రాయి తండాలో క్రీడాప్రాంగణం ప్రారంభ
పట్టణ పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి కలెక్టర్ గోపి వర్ధన్నపేటలో పట్టణ ప్రగతి పనుల పరిశీలన ప్రజలు భాగస్వాములయ్యేలా చూడాలని అధికారులకు సూచన వర్ధన్నపేట, జూన్ 13 : నూతనంగా ఏర్పడిన వర్ధన్నపేట మున్సిపాలిటీ�
పదకొండో రోజుకు చేరిన పల్లె ప్రగతి ఉత్సాహంగా పాల్గొంటున్న ప్రజలు క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు దుగ్గొండి మండలంలో పనులను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ హరిసింగ�
ఎంపీప్లీ ప్రకాశ్రావు ఖానాపురం, జూన్ 13: ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చదివించాలని ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు అన్నారు. ఈ మేరకు సోమవారం మండలంలోని బుధరావుపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఎంపీపీ �
ప్రణాళికలు రూపొందించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ 13వ డివిజన్లోని దేశాయిపేటలో పర్యటన ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచన పోచమ్మమైదాన్, జూన్ 13 : సీ
సుమారు రెండు నెలల తర్వాత పాఠశాలలు పునఃప్రారంభం విద్యార్థుల రాకతో స్కూళ్లల్లో సందడి వాతావరణం పువ్వులతో స్వాగతం పలికిన ఉపాధ్యాయులు దోస్తులను కలుసుకున్న ఆనందంలో చిన్నారుల కేరింతలు ప్రభుత్వ పాఠశాలల్లో ప
ఓరుగల్లు కోట కొత్త శోభను సంతరించుకుంది. ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకునేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా తీర్చిదిద్దుతోంది. కోటను టూరిజం హబ్గా తయారు చేసి ఇక్కడి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందు
చారిత్రక ఓరుగల్లు ఎన్నో మతాలకు ఆలవాలంగా నిలిచింది. జైనుల స్థావరాలు ఇక్కడ కోకొల్లలుగా ఉన్నాయి. వీటిలో హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముస్తఫాపూర్-గొల్లపల్లి మధ్య ఉన్న దానయ్య గుట్ట ఒకటి.
శిథిలావస్థకు చేరిన ఇల్లు ఇద్దరిని పొట్టన బెట్టుకున్నది. చార్బౌళి ప్రాంతంలోని ఓ పాత ఇంటికి మరమ్మతులు చేస్తుండగా గోడ కూలి ఇద్దరు కూలీలు సుందరయ్యనగర్ ప్రాంతానికి చెందిన బోసు సునీత(30), దేశాయిపేటకు చెందిన �
పట్టణ ప్రగతి కార్యక్రమంతో సమస్యల పరిష్కారానికి అడుగులు పడుతున్నాయి. కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు కాలనీల్లో పర్యటిస్తూ సమస్యలను గుర్తిస్తున్నారు. వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశిస్తున్నారు
పిల్లలను అన్ని రకాల సౌకర్యాలు ఉన్న సర్కారు బడులకే పంపించాలని వరంగల్ 32వ డివిజన్ కార్పొరేటర్ పల్లం పద్మ సూచించారు. డివిజన్లోని పలు అంగన్వాడీ సెంటర్లలో శనివారం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహ�
పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం వాడవాడలా అవగాహన ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుధ్య పనులను ముమ్మరం చేశారు. దుగ్గొండి మండలంలోని శివాజీనగర్లో అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ అధికారులు, గ�
వరంగల్ మహా నగర అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మహానగరపాలక సంస్థ మేయర్ గుండు సుధారాణి అన్నారు. గ్రేటర్ 41వ డివిజన్లో కార్పొరేటర్ పోశాల పద్మ ఆధ్వర్యంలో శనివారం పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించ�
కాకతీయ మెడికల్ కళాశాల సైకియాట్రిక్ విభాగం, వరంగల్ సైకియాట్రిక్ సొసైటీ అధ్యక్షుడు శ్రీధర్రాజ్ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించనున్న ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ 8వ వార్షికోత్సవం శనివారం ప్