పోలీస్ శాఖలోని అవినీతిపరులపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. అక్రమార్కులకు అండగా ఉండడం, నిషేధిత వస్తువులు విక్రయించే వ్యాపారులకు సహకరించడం, భూ వివాదాల్లో తలదూరుస్తూ బాధితులను ఇబ్బంది పెడు�
పల్లె, పట్టణ ప్రగతి పనులు ఊరూగా జోరుగా సాగుతున్నాయి. నాలుగో రోజైన సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లా అంతటా ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమంలా జరిగాయి. ఈ సందర్భంగా వీధులు, మురికికాల్వల్�
ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పథకాన్ని అందించి అండగా ఉంటామని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని ఎలుకుర్తిలో సోమవారం విలేజ్ పార్కు, రైతు వేదిక, క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. అల
సీఎం కేసీఆర్ విద్యారంగానికి పెద్ద పీట వేస్తున్నారని, కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు.
వరంగల్లోని కొత్తవాడకు చెందిన తంగెరాల శాలిని(22) గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందింది. మట్టెవాడ ఇన్స్పెక్టర్ సీహెచ్ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. శాలినిని రెండు సంవత్సరాల క్రి�
పట్టణాలు, నగరాల అభివృద్ధి కోసమే రాష్ట్ర ప్రభుత్వం పట్టణప్రగతి కార్యక్రమం నిర్వహిస్తున్నదని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. సోమవారం 43వ డివిజన్లో ఆయన మేయర్ గుండు సుధారాణి�
రైతు కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలుస్తున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 35 మంది బాధిత కుటుంబాలకు రూ. 1.75 కోట్ల విలువైన రైతుబ
గ్రామాల్లో చేపట్టిన పల్లెప్రగతి పనులు బాగున్నాయని అడిషనల్ కలెక్టర్ హరిసింగ్, డీపీవో స్వరూపారాణి కితాబిచ్చారు. మండలంలోని చింతనెక్కొండలో సోమవారం వారు పల్లెప్రగతి పనులను సందర్శించారు. వీధుల్లో జీపీ �
నూనెగింజల పంట సాగుతో రైతులకు ఆర్థికంగా మేలు జరుగుతుందని జేడీఏ ఉషాదయాళ్ అన్నారు. నూనెగింజల పంట సాగుపై ఢిల్లీకి చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధులు దమ్మన్నపేటకు చెందిన రైతు పచ్చిక చెన్నకృష్ణారె�
ప్రజాప్రతినిధులు, అధికారం యంత్రాంగం, ప్రజలు పోటీపడుతూ పల్లెలను అభివృద్ధి చేసి రూపురేఖలను మార్చాలని కలెక్టర్ గోపి అన్నారు. మండలంలోని అప్పల్రావుపేట, వెంకటాపురం, తోపనపల్లి, అలంకానిపేట గ్రామాల్లో పల్లె �
‘నమస్తే తెలంగాణ’ 11వ వార్షికోత్సవం వరంగల్ యూనిట్ కార్యాలయంలో సోమవారం పండుగలా జరిగింది. మొదట ఆయా విభాగాల్లో ప్రత్యేక పూజలు చేసిన అనంత రం బ్రాంచ్ మేనేజర్ పందిళ్ల అశోక్కుమార్ వివిధ విభాగాల ఇన్చార్జ�
ప్రజలకు అన్ని రకాలుగా రక్షణ కల్పించాల్సిన పోలీస్ శాఖపై రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా దృష్టి పెట్టింది. శాంతిభద్రతల పరిరక్షణలో కీలకంగా ఉండే పోలీసు శాఖలోని అధికారులపై గట్టి నిఘా పెడుతున్నది.
స్వచ్ఛభారత్లో రాష్ర్టానికి 10 అవార్డులు రావడం గర్వకారణం క్రీడా మైదానాల ఏర్పాటు హర్షణీయం జడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీర్కుమార్ పెంచికల్పేట గ్రామంలో పల్లెప్రగతి పాల్గొన్న పీఆర్ డిప్యూటీ కమిషనర్ �