ప్రతిపక్షాల తప్పుడు ఆరోపణలను తిప్పికొట్టాలి సీఎం చొరవతోనే విలీన గ్రామాల అభివృద్ధి పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఖిలావరంగల్, జూలై 21 : తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందంటే సీఎం కేస
పల్లె ప్రగతితో అద్భుత ఫలితాలు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ హసన్పర్తి మండలంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభం హసన్పర్తి, జూలై 21 : తెలంగాణలోని గ్రామాలు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయని వర్ధన్నపేట ఎమ
ఆయుష్ ఇన్చార్జి డైరెక్టర్ ప్రశాంతి ఎంజీఎంలోని హోమియోపతి విభాగం, అనంతలక్ష్మి ఆయుర్వేద వైద్యశాల పరిశీలన వరంగల్చౌరస్తా, జూలై 21 : ఆయుష్ సేవలను మరింత మెరుగుపర్చేందుకు చర్యలు చేపట్టినట్లు ఆయుష్ ఇన్చా�
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి గ్రామాల్లో వందశాతం పన్నులు వసూలు చేయాలి డీపీవో నాగపురి స్వరూపారాణి గీసుగొండ, జూలై 21: మొక్కలు నాటి సంరక్షించడం మనందరి బాధ్యత అని డీపీవో నాగపురి స్వరూపారాణి అన్నారు. మ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జీఎస్టీని పెంచి సామాన్య ప్రజల నడ్డివిరు స్తోందని వరంగల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు.
ప్రతి వ్యక్తి జీవితంలో విలువలతో కూడిన జీవితం గడపాలని, విలువలు లేని జీవితంతో సంతోషంగా ఉండలేమని ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్ గౌర్ గోపాల్ దాస్ యువతకు ఉద్బోధించారు.
హుషారుగా మొక్కలు నాటే కార్యక్రమం ఈ ఏడాది లక్ష్యం 25.92 లక్షల మొక్కలు ఇప్పటికే 16.06 లక్షల మొక్కలు నాటడం పూర్తి మునుపెన్నడూ లేని రీతిలో లక్ష్యసాధనలో వేగం ఇంటింటికీ పండ్లు, పూల మొక్కల అందజేత ఉద్యమంలా అవెన్యూ, మల్
బయ్యారంలో అన్ని అనుకూలతలున్నా ఎందుకీ కక్షసాధింపు? విభజన చట్టంలో పేర్కొన్నా వెనకడుగు వేయడంలో ఆంతర్యమేమి? పార్లమెంట్ సమావేశాల వేళ మరోసారి చర్చ పరిశ్రమ కోసం మరో పోరాటానికి టీఆర్ఎస్ సిద్ధం బయ్యారం, జూల�
మెరుగైన ర్యాంకులతో ముందంజ ఇంజినీరింగ్ కాలేజీకి దేశంలో 91వ స్థానం యూనివర్సిటీల స్థాయిలో 150లోపు.. వివరాలు వెల్లడించిన ఎస్సార్ యూనివర్సిటీ చాన్స్లర్ ఏ వరదారెడ్డి హసన్పర్తి, జూలై 19 : ఎంహెచ్ఆర్డీ అనుబంధ �
వరంగల్ చౌరస్తా, జూలై 19 : తలసేమియా బాధితులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నట్లు ఎంజీఎం దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్, కాకతీయ మెడికల్ కళాశాల ప్రి�