ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి జిల్లా అంతటా జూలైలోనే సాధారణం కంటే అత్యధిక వర్షపాతం నమోదుకావడంతో పంటల సాగు ఈ నెలలోనే అనూహ్యంగా మూడురెట్లు పెరిగింది. మొత్తం వానకాలం సాగు విస్తీర్ణంలో ఇప్పటి వరకు 53.21శాతం సాగైంద�
పేద దళిత కుటుంబాల ఆర్థిక ప్రగతి కోసమే రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నదని టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు.
వరంగల్ నగరాన్ని ట్రాఫిక్ సమస్య వేధిస్తోంది. పోలీసు అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో రోడ్లపైనే అడ్డదిడ్డంగా వాహనాలు పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. ప్రధాన రహదారుల వెంట ఎక్కడ చూసినా ఇదే పరి
పని దొరక్కుండా చేసి కూలీల పొట్టగొట్టేందుకు కుతంత్రాలు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు యత్నం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై జడ్పీ సభ్యుల మండిపాటు ఈ విషయంపై ప్రజలను చైతన్యపర్చాలన్న ఎమ్మెల్యే పెద్ద�
కాకతీయ సామంతులు నతవాడీ వంశస్తుల రాజధాని ఊరి చుట్టూ ఏడు చెరువులు.. ఎటు చూసినా కాకతీయుల శిల్పకళా సంపద ఇక్కడి ఆలయాలకు 800 ఏళ్ల ఘనత వాలీబాల్కు కేరాఫ్గా ఊరు చరిత్ర చెక్కిన గ్రామానికి సీఎం కేసీఆర్ కొత్త రూపం క
ఎస్సీ, ఎస్టీల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి పోరాట కార్యాచరణ త్వరలో ప్రకటిస్తాం మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ కాజీపేట, జూలై 26: కోర్టులో కేసు తేలేదాక గిరిజన రిజర్వేషన్లు పెంచేది లేదని కేం
మేయర్ గుండు సుధారాణి వరంగల్,జూలై 26 : పట్టణ ప్రగతిలో గుర్తించిన సమస్యలను త్వరగా పరిష్కరించాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. మంగళవారం కార్పొరేషన్లో అన్ని విభాగాల వింగ్ అధికారులతో పట్ట
డీఎల్పీవో వెంకటేశ్వర్లు నర్సంపేట రూరల్, జూలై 26 : ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని డీఎల్పీవో వెంకటేశ్వర్లు సూచించారు. మంగళవారం మండలంలోని గురిజాల, రాములునాయక్తండాల్లో జీపీ సిబ్బంది చేపట్ట�
గీసుగొండ, జూలై 26 : ఆన్లైన్ మోసాలపై జాగ్రత్తగా ఉండాలని మామునూర్ ఏసీపీ నరేశ్కుమార్ తెలిపారు. మండలంలోని వంచనగిరి మోడల్ స్కూల్ విద్యార్థులకు రోడ్డు భద్రత, సైబర్ క్రైంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా
రాష్ట్ర అర్చక ఉద్యోగుల జాక్ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ హనుమకొండ చౌరస్తా, జూలై 26: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తోందని రాష్ట్ర అర్చక ఉద్యోగుల జాక్ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ, ర�
నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతా ప్రతి కాలనీలో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తా టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రమేశ్ 43వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన న్�
రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఉద్యోగ నియామకాలను చేపడుతున్న నేపథ్యంలో పట్టుదలతో చదివి ఉద్యోగం సాధించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.