ఉపాధ్యాయులు శిక్షణను వినియోగించుకోవాలని కోర్సు డైరెక్టర్ ఎం వసుమతి సూచించారు. మహేశ్వరం శివారు సెయింట్ మేరీ హైస్కూల్లో సోమవారం ఉపాధ్యాయులకు తొలిమెట్టు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
చెరువుల్లో చేప పిల్లలు వదిలేందుకు మత్స్యశాఖ సిద్ధం ఈ నెల మొదటి వారం ప్రారంభం కానున్న ప్రక్రియ జిల్లాలోని 1024 చెరువులు, కుంటలు 4.6 కోట్ల చేపపిల్లలు వదిలేందుకు ప్రణాళిక 163 మత్స్య సహకార సంఘాలకు ప్రస్తుతం జీవనో�
మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలి: కలెక్టర్ శశాంక ముత్యాలమ్మగూడెం వసతిగృహం తనిఖీ విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్ మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలి :కలెక్టర్ శశాంక ముత్యా�
10గంటల 10 నిమిషాల కార్యక్రమానికి అనూహ్య స్పందన నిల్వ నీటిని తొలగించి.., పరిసరాలు శుభ్రం చేసిన నాయకులు, అధికారులు సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పిలుపు మహబూబాబాద్, జూలై 31: వర్షాకాలంలో సీజనల్
జీతాలు అడిగితే గుర్రాలతో తొక్కించిన గత ప్రభుత్వాలు బీజేపీ పాలిత రాష్ర్టాల కంటే తెలంగాణలోనే ఎక్కువ వేతనాలు ఆశ కార్యకర్తలకు రూ.9,750కి పెంచిన తెలంగాణ ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రా�
వరిని నేరుగా విత్తే విధానం పెట్టుబడి, కూలీల ఖర్చు తక్కువ.. దిగుబడి ఎక్కువ తక్కువ వ్యయంతో ఎక్కువ లాభం సమయం, డబ్బూ ఆదా.. ఆసక్తి చూపుతున్న రైతులు వ్యవ‘సాయం’లో డ్రమ్ సీడర్ పద్ధతి విప్లవాత్మక మార్పులు తెస్తో�
పోటీ పరీక్షల్లో విజయం సాధించాలి నర్సంపేటను ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతాం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఫ్రీ కోచింగ్ సెంటర్ విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ నర్సంపేట, జూలై 31 : యువత పట్టుదలతో చ�
నగరవ్యాప్తంగా కార్యక్రమ నిర్వహణ పాల్గొన్న కార్పొరేటర్లు, నాయకులు పరిసరాల శుభ్రతతోనే వ్యాధులు దూరం మేయర్ గుండు సుధారాణి మట్టెవాడ, జూలై 31: నగరవ్యాప్తంగా ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు కార్యక్రమాన్ని నిర్వహ�
ప్రతి ఇంటికీ జాతీయ జెండా.. తపాలాశాఖ ఆధ్వర్యంలో నిర్వహణ ఎంపికైన వారికి నగదు బహుమతి వరంగల్ చౌరస్తా, జూలై 31: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా జాతీయ తపాలా శాఖ రాష్ట్ర, జాతీయ స్థాయిలో వ్యాసరచన, లేఖ రచన పోటీలు �
సీసీ ఏర్పాటుతో బురదకు చెక్ హర్షం వ్యక్తం చేస్తున్న భక్తులు కరీమాబాద్, జూలై 31: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలయాలకు పూర్వవైభవం తీసుకొస్తున్నది. ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలు అందిస
ఆకేరు వాగుపై రిజర్వాయర్ పనులు పూర్తి మత్తడి దుంకుతూ పరుగులు సస్యశ్యామలం కానున్న బీడు భూములు చురుగ్గా సాగుతున్న ప్రధాన కాల్వ నిర్మాణం 22 కిలోమీటర్ల పొడవుతో పాలకుర్తి వరకు గ్రావిటీ కెనాల్ 3 నియోజక వర్గా�
పల్లెల్లో పచ్చదనం పంచుతున్న పల్లె ప్రకృతి వనాలు తొలి విడుతలో 11 బీపీపీవీలు.. ఒక్కోటి పదేసి ఎకరాల్లో ఏర్పాటు పూర్తయిన తొమ్మిదింటిలో పెరుగుతున్న 1.14 లక్షల మొక్కలు రెండో విడుతలో ఈ ఏడాది ఒక్కో మండలంలో మరో నాలు�
కోకాపేటలో రూ.300 కోట్లతో భవన నిర్మాణం అర్హులకు గొర్రెల యూనిట్ల పంపిణీ అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ ముందంజ మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, ఎర్రబెల్లి దయాకర్రావు ఎర్రగట్టుగుట్టలో కుడా చైర్మ�
ప్రథమ సంవత్సరంలో 3,842 మంది.. ద్వితీయ సంవత్సరంలో 2,306 మంది విద్యార్థులు జిల్లాలో 18 పరీక్షా కేంద్రాల ఏర్పాటు వివరాలు వెల్లడించిన ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి మాధవరావు ప్రథమ సంవత్సరంలో 3,842 మంది.. ద్వితీయ స�