రాష్ట్రంలోని మహిళల సమగ్రాభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి తెలిపారు. మండలకేంద్రంలోని రైతు వేదిక భవనంలో సెర్ప్ సంస్థ నేతృత్వంలో గురువారం స్వర్ణభారతి మండల సమ
వరంగల్ జిల్లాలో 1.64 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది. అత్యధికంగా నెక్కొండ మండలంలో 12 సెంటీ మీటర్లు అత్యల్పంగా దుగ్గొండి మండలంలో 0.12 సెంటీమీటర్ల వర్షం పడింది.
వజ్రోత్సవ ద్విసప్తాహానికి ఘనంగా ఏర్పాట్లు 75ఏండ్ల ‘జెండా పండుగ’కు భారీగా సన్నాహాలు 15 రోజులపాటు కార్యక్రమాలు మంత్రి నేతృత్వంలో జిల్లా కమిటీ కలెక్టర్కు కన్వీనర్ బాధ్యతలు కమిటీలో స్థానిక ప్రజాప్రతినిధ
ఫేక్ డాక్టర్తోపాటు ల్యాబ్ టెక్నీషియన్ను అరెస్టు చేసిన టాస్క్ఫోర్స్ పోలీసులు రూ.1.90 లక్షల నగదు స్వాధీనం సీపీ తరుణ్జోషి వివరాల వెల్లడి ఫేక్ డాక్టర్తోపాటు ల్యాబ్ టెక్నీషియన్ను అరెస్టు చేసిన టా�
నేను క్రీడాకారుడిని కాదు.. క్రీడాభిమానిని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ ముగిసిన జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు విజేతలకు మెడల్స్, సర్టిఫికెట్స్ అందజేత హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 3 : స్వరా
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీలోని వేలుబెల్లి శివారు పంట పొలాల్లో బుధవారం సుడిగాలి బీభత్సం సృష్టించింది. అకస్మాత్తుగా వచ్చిన టోర్నడోతో స్థానిక రైతులు ఆందోళన చెందారు. మడుల్లో నాట్లు వేస్తున్న కూల�
రాష్ట్రంలో పత్తి సాగు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నది. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో తెల్లబంగారానికి మంచి డిమాండ్ ఉండడంతో జిల్లా రైతులు ఈసారి పత్తి సాగు వ�
మద్యం మత్తులో బీజేపీ నాయకులు హల్చల్ చేశారు. నిర్మాణంలో ఉన్న బస్తీ దవాఖాన వాష్ రూమ్ను అందరూ చూస్తుండగానే ధ్వంసం చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై బెదిరింపులకు పాల్పడ్డారు.
ఏడాది వయసున్న కూతురిని ఓ తల్లి నీటి తొట్టిలో పడేసి కడతేర్చింది. నేరం తనపై పడకుండా ఉండేందుకు చైన్స్నాచర్ ఇంట్లోకి చొరబడి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు,
్రప్రజా రవాణాలో వీరి పాత్ర మరువలేనిది ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి నర్సంపేట, ఆగస్టు 1: ఆటో డ్రైవర్ల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నర్సంపేటలో ప్�