వరంగల్ చౌరస్తా, జూలై 17: ఇంటి కప్పు కూలి గాయాలపాలైన క్షతగాత్రులకు వైద్య సేవలందిం చడానికి నగదు వసూలు చేసిన ఎంజీఎం దవా ఖాన క్యాజువాలిటీ ఉద్యోగిపై 13వ డివిజన్ కార్పొరేటర్ సురేశ్ జోషి సూపరింటెండెంట్కు ఫి�
జనగామ చౌరస్తా, జూలై 17 : జిల్లా కేంద్రంలోని శాఖా గ్రంథాలయంలో మసురం పుల్లయ్య 92వ జయంతి సందర్భంగా మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి చిత్రలేఖనం పోటీలు ఆదివారం ముగిశాయి. హైస్కూల్ స్థాయి విద్యార్థ�
మూడు రోజులపాటు నిర్వహణ రోజుకు రెండు సెషన్లలో పరీక్ష హాజరు కానున్న 13,695 మంది విద్యార్థులు హనుమకొండలో 9, నర్సంపేటలో 2 కేంద్రాల ఏర్పాటు హనుమకొండ సిటీ, జూలై 17: బీటెక్లో ప్రవేశాల కోసం 18 నుంచి 20వ తేదీ వరకు ఎంసెట్ న�
బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి కాన్వాయ్ నుంచి చెరువు, మత్తడి పరిశీలన ఆత్మకూరు, జూలై 17: కటాక్షపురం పెద్ద చెరువు బ్రిడ్జి నిర్మాణం కోసం నిధులు మంజూరైనట్లు సీఎం కేస�
పరామర్శించి.. ధైర్యం చెప్పిన ముఖ్యమంత్రి తక్షణ సాయం కింద ములుగు జిల్లాకు రూ.2.5కోట్లు భూపాలపల్లికి రూ.2కోట్లు, మహబూబాబాద్కు రూ.1.50కోట్లు ములుగుకు బస్ డిపో, మున్సిపాలిటీ చేస్తానని హామీ వరద ముప్పు తప్పే వరకు �
రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ ఐనవోలు మల్లన్నకు ప్రత్యేక పూజలు ఆలయంలో మొక్కలు నాటిన ఎంపీ పాల్గొన్న చీఫ్ విప్ దాస్యం, ఎమ్మెల్సీ పోచంపల్లి, ఎమ్మెల్యే అరూరి, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీంద�
జిల్లా సగటు 27.65సెం.మీ.. కురిసింది 53.18సెం.మీ జూన్ 1 నుంచి జూలై 14 వరకు దంచి కొట్టిన వానలు మూడు మండలాల్లోని పన్నెండు గ్రామాలపై తీవ్ర ప్రభావం అత్యధికంగా ఖానాపురం మండలంలో 83.44 సెం.మీ నాలుగు చెరువుల కట్టలకు బుంగలు.. కె�
జిల్లాలోని పీహెచ్సీల ఆధ్వర్యంలో పంపిణీ 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ పోచమ్మమైదాన్, జూలై 15: కరోనా బూస్టర్ డోస్ టీకాల పంపిణీ కార్యక్రమం శుక్రవారం జిల్లావ్యాప్తంగా ప్రారంభమైంది. ఇందులో వరంగల్ �
గ్రామస్తుల సహకారంతోనే రోడ్డు వెడల్పు పనులు పూర్తి పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇండ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్ రూం ఇళ్ల మంజూరు పత్రాల అందజేత ఖిలావరంగల్, జూలై 15 : ప్రజల సహకారం ఉంటే నే అభివృద్ధి �
నల్లబెల్లి వ్యవసాయ అధికారి పరమేశ్వర్ వర్షాలకు దెబ్బతిన్న పంటల పరిశీలన నల్లబెల్లి, జూలై 15: పంటల రక్షణకు రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని మండల వ్వవసాయాధికారి పరమేశ్వర్ అన్నారు. వర్షాలకు మండలంలో రైతుల
త్వరలోనే రైతాంగానికి అవగాహన సదస్సులు అన్నదాతలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు చర్యలు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి నల్లబెల్లి, జూలై 15 : వినూత్న పద్ధతుల్లో పత్తి సాగు చేయించి రైతులు అధిక దిగు�
పారదర్శక పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్ ఉనికి కోసమే విపక్షాల ఆరోపణలు అభివృద్ధిని అడ్డుకుంటున్న కేంద్రం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి క్యాంపు కార్యాలయంలో 110 మందికి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ పరక
ఆలయంపై తప్పుడు కథనాలు వద్దు.. లీకేజీలు లేవు యునెస్కో గుర్తింపు కోసం మీడియా కృషి కేంద్ర పురావస్తు శాఖ అధికారులు వెంకటాపూర్, జూలై 15: మరో రూ. 3 కోట్లతో రామప్ప ఆలయాన్ని అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర పురావస్తు �