శాకంబరీగా అమ్మవారి దర్శనం పండ్లు, పూలు, కూరగాయలతో అలంకరణ దర్శించుకున్న పలువురు ప్రముఖులు, భక్తులు ఈవో శేషుభారతి ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు నగరంలోని భద్రకాళి ఆలయంలో అమ్మవారు బుధవారం శాకంబరీగా దర్శనమి
అభివృద్ధిని ఓర్వలేని కాంగ్రెస్ నాయకులు ప్రజలు తిరస్కరించినా నీతులు వల్లిస్తున్నారు.. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ నిజాంపురలో డ్రైనేజీ, పైపులైన్ పనుల పరిశీలన గిర్మాజీపేట, జూలై 13 : తూర్�
రోజురోజూకూ పెరుగుతున్న ఉధృతి ఇంకా జలదిగ్బంధంలో కొన్ని గ్రామాలు.. కాళేశ్వరం వద్ద మళ్లీ గోదారి ఉగ్రరూపం పుష్కరఘాట్ను దాటి ఇండ్లు, పొల్లాల్లోకి ప్రవాహం ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు, ప్రజాప్రతినిధుల పర
ఫలితమిచ్చిన నాలాల విస్తరణ, పూడికతీత రూ.25 కోట్లతో పనులు చేపట్టిన గ్రేటర్ అధికారులు ఎడతెరిపిలేకుండా వర్షం పడినా నగరం సేఫ్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో జీడబ్ల్యూఎంసీ అధికారులు చేపట్టిన న
చెరువులు, కుంటల్లోకి వరదలు నిండుతున్న దేవాదుల రిజర్వాయర్లు వరినాట్లకు సిద్ధమవుతున్న రైతులు ఊపందుకోనున్న వ్యవసాయ పనులు ఎడతెరిపిలేని వర్షాలతో చెరువులు, కుంటల్లోకి నీరు చేరతున్నది. జిల్లాలో వారం రోజుల న�
అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ సీఎం కేసీఆర్ ఆదేశాలను అమలు చేయాలని అర్చకులకు పిలుపు హనుమకొండ చౌరస్తా, జూలై 13 : వర్షాలు తగ్గుముఖం పట్టి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని గురువారం రాష్ట్�
ఎంపీసీ స్ట్రీమ్ విభాగంలో 74.24 శాతం ఉత్తీర్ణత ఎంబైపీసీలో 74.08 శాతం పాస్ జనగామ చౌరస్తా, జూలై 13 : రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన పాలిసెట్ 2022-23 ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎంపీసీ స్ట్రీమ�
జల్లాలో అక్కడక్కడా గెరువిచ్చిన వర్షం ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు పలు గ్రామాలకు నిలిచిన రవాణా అలుగు పోస్తున్న 33 చెరువులు జలపాతాల వద్దకు ప్రజలు వెళ్లకుండా అధికారుల చర్యలు సగటు వర్షపాతం 23.3 మి. మీ అత్యధికం�
వరదల నేపథ్యంలో ఆస్తి, ప్రాణ నష్టం జరుగకుండా చూడాలి ప్రతి మండలస్థాయి అధికారి హెడ్క్వార్టర్లో ఉండాలి విద్యుత్ సిబ్బంది జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి
ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూ దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రి గా నిలిచిన కేసీఆర్ డోర్నకల్ ఎమ్మెల్యే ధరంసోత్ రెడ్యానాయక్ ఉగ్గంపల్లిలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చిన్నగూడూరు, జూలై13: అనారోగ్య సమస్యలతో సత�
ఆలయాల్లో ప్రత్యేక పూజలు.. భక్తజనంతో కిక్కిరిసిన మందిరాలు మహబూబాబాద్ రూరల్, జూలై 13 : జిల్లావ్యాప్తంగా గురు పౌర్ణమి వేడుకలు ఘనం గా జరిగాయి. ఈ సందర్భంగా సాయినాథుడికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తజనం త
ముంచెత్తిన వర్షంతో అతలాకుతలం పొంగి ప్రవహిస్తున్న వాగులు, ఒర్రెలు చెరువుల్లోకి భారీగా చేరుతున్న వరద నీరు 21.5 అడుగులకు చేరిన పాకాల నీటిమట్టం మొక్క దశలోనే నీట మునిగిన పంటలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంత�