Virat Kohli | ఇటీవల పాకిస్థాన్ (Pakistan) తో జరిగిన మ్యాచ్లో 157వ క్యాచ్ అందుకున్న విరాట్ కోహ్లీ (Virat Kohli) .. వన్డేల్లో అత్యధిక క్యాచ్లు అందుకున్న భారత ఆటగాడిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. తన 299వ మ్యాచ్లో కోహ్లీ ఈ ఫీట్
ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీలో భారత్ అపజయమన్నది లేకుండా దూసుకెళుతున్నది. ప్రత్యర్థి ఎవరైనా గెలుపు పక్కా అన్న రీతిలో అదరగొడుతున్నది. బంగ్లాదేశ్, పాకిస్థాన్ను ఓడించిన జోరులో బరిలోకి దిగిన టీమ్�
ICC ODI Rankings | వన్డే ఇంటర్నేషనల్ (ODI) ర్యాంకింగ్స్లో టీమ్ఇండియా (Team India) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తిరిగి టాప్-5కి చేరుకున్నాడు. ఇప్పటిదాకా ఆరోస్థానంలో ఉన్న కోహ్లీ.. ఒక స్థానం మెరుగుపరుచుకుని ఐదో స్థానాన్ని సొం�
IND Vs PAK | ఐసీసీ టోర్నీలో పాకిస్తాన్పై తమకు ఎదురే లేదని టీమిండియా మరోసారి నిరూపించింది. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దుబాయిలో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్పై ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ �
Virat Kohli | విరాట్ కోహ్లీ మరో రెండు మూడేళ్లు క్రికెట్ ఆడతాడని మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు పేర్కొన్నారు. గత కొంతకాలంగా ఫామ్ లేమితో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ.. చాంపియన్స్ ట్రోఫీలో
Mohammad Rizwan; విరాట్ ఫిట్నెస్కు ఫిదా అయ్యాడు రిజ్వాన్. చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లో సెంచరీతో మాస్టర్క్లాస్ ఇన్నింగ్ ఆడాడు కోహ్లీ. అయితే మీడియా సమావేశంలో పాక్ కెప్టెన్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ బ్యాటిం
అసలే చాంపియన్స్ ట్రోఫీ. అందులోనూ చిరకాల ప్రత్యర్థుల మధ్య పోరు. తమ జట్టే గెలవాలని రెండు దేశాల అభిమానుల (Pakistan Fan) ఆరాటం. మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఆగటగాళ్లను ఉత్తేజపరుస్తూ మద్దతుగా నిలుస్తుంటారు. తమ �
IND VS PAK | పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ అజేయంగా సెంచరీతో అజేయంగా నిలిచాడు. శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో అలరించాడు. బ్యాటింగ్తో పాటు బౌల�
Virat Kohli | పాక్తో జరుగుతున్న మ్యాచ్ టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 62 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. విరాట్కు ఇది వన్డేల్లో 74వ అర్ధ సెంచరీ. పాక్తో మ్యాచ్లో
Virat Kohli | టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ వన్డేల్లో 14వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో వేగంగా 14వేల పరుగులు చేసిన క్రికెటర్గా ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. కోహ్లీ 287 వన్డే ఇన్నింగ్స్లో 14వేలు పూర్త�
భారత్, పాకిస్థాన్ జట్లు క్రికెట్ కదనరంగంలో కలబడబోతున్నాయి. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గ్రూపు-ఏలో ఆదివారం భారత్, పాక్ మధ్య కీలక పోరు జరుగనుంది. మెగాటోర్నీలో మరింత ముందంజ వేయాలంటే తప్పక గెలువాల్సిన