Virat Kohli | రంజీ ట్రోఫీలో భాగంగా సౌరాష్ట్రతో జరిగే మ్యాచ్కు ఢిల్లీ 22 మంది సభ్యులతో ప్రాబుల్స్ను ప్రకటించింది. ఇందులో టీమిండియా స్టార్ ప్లేయర్ కోహ్లీ పేరు సైతం ఉన్నది. ఈ నెల 23న రాజ్కోట్లో జరుగనున్న ఈ మ్యాచ
Yuvraj Singh | ఫామ్లో లేని ఆటగాళ్లు ఏ ఎత్తులో ఉన్నా.. దేశవాళీ క్రికెట్ ఆడాలని భారత మాజీ బ్యాట్స్మెన్ యువరాజ్ సింగ్ సూచించాడు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టుల్లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. విరా
Shoaib-Virat | భారత జట్టు స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ గత కొద్దికాలంగా ఫామ్లేమితో ఇబ్బందిపడుతున్నాడు. ఇటీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్లోనూ చెత్త ఫామ్తో విమర్శల పాలయ్యాడు. ఆ తర్వాత టె�
Robin Uthappa | టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై మాజీ ఆటగాడు రాబిన్ ఊతప్ప సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2019 వరల్డ్ కప్ జట్టులో తెలుగు క్రికెటర్ అంబటి రాయుడుకు అవకాశం దక్కకపోవడానికి విరాట్ కోహ్లీయే కార�
BCCI | ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్లో భారత్ 1-3 తేడాతో ఓటమిపాలైంది. హెడ్కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్తో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధికారులతో శనివా�
భారత క్రికెట్ దిగ్గజం యువరాజ్సింగ్ అర్ధాంతరంగా క్రికెట్ కెరీర్ను ముగించేందుకు కోహ్లీ కారణమని మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇటీవల పేలవ ఫామ్తో తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్న టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దేశవాళీలో ఆడాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. సుమారు పదేండ్లుగా దేశవాళీ వైపు కన్నెత్తి చూడ�
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ)లో ఆస్ట్రేలియా చేతిలో 1-3తో సిరీస్ కోల్పోవడం కంటే స్వదేశంలో భారత జట్టు కివీస్ చేతిలో వైట్వాష్ అవడమే అత్యంత బాధాకరమని మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడ
Yuvraj Singh | ఆస్ట్రేలియా వేదికగా జరిగిన బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్లో ఓటమి తర్వాత టీమిండియా ఆటగాళ్లపై మాజీలతో పాటు అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్
భారత క్రికెట్ జట్టులో స్టార్ కల్చర్ పోవాల్సిందేనని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పష్టం చేశాడు. ఆసీస్ చేతిలో భారత్ సిరీస్ ఓటమి తర్వాత పఠాన్ మాట్లాడుతూ ‘జట్టు స్టార్ల సంస్కృతికి ఇప్పటికైనా స్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(బీజీటీ) సిరీస్లో భారత బ్యాటింగ్ పేలవ ప్రదర్శన పతాకస్థాయికి చేరుకుంది. ఇప్పటికే తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న టీమ్ఇండియా సిడ్నీ టెస్టులో మళ్లీ అదే సీన్ పునరావృతం చేసింద�
Virat Kohli | భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో చివరిదైన ఐదో టెస్టు సిడ్నీ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్లో కెప్టెన్ బుమ్రా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్లో మరోసారి టాప్ ఆర్�
టీమ్ఇండియా బ్యాట్స్మెన్ మరోసారి మెల్బోర్న్ టెస్టును గుర్తుచేశారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా (Sydney Test) జరుగుతున్న చివరి టెస్టులోనూ భారత ఆటగాళ్లు వైఫల్యాల బాటవీడలేదు.