భారత క్రికెట్ దిగ్గజం యువరాజ్సింగ్ అర్ధాంతరంగా క్రికెట్ కెరీర్ను ముగించేందుకు కోహ్లీ కారణమని మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇటీవల పేలవ ఫామ్తో తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్న టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దేశవాళీలో ఆడాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. సుమారు పదేండ్లుగా దేశవాళీ వైపు కన్నెత్తి చూడ�
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ)లో ఆస్ట్రేలియా చేతిలో 1-3తో సిరీస్ కోల్పోవడం కంటే స్వదేశంలో భారత జట్టు కివీస్ చేతిలో వైట్వాష్ అవడమే అత్యంత బాధాకరమని మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడ
Yuvraj Singh | ఆస్ట్రేలియా వేదికగా జరిగిన బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్లో ఓటమి తర్వాత టీమిండియా ఆటగాళ్లపై మాజీలతో పాటు అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్
భారత క్రికెట్ జట్టులో స్టార్ కల్చర్ పోవాల్సిందేనని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పష్టం చేశాడు. ఆసీస్ చేతిలో భారత్ సిరీస్ ఓటమి తర్వాత పఠాన్ మాట్లాడుతూ ‘జట్టు స్టార్ల సంస్కృతికి ఇప్పటికైనా స్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(బీజీటీ) సిరీస్లో భారత బ్యాటింగ్ పేలవ ప్రదర్శన పతాకస్థాయికి చేరుకుంది. ఇప్పటికే తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న టీమ్ఇండియా సిడ్నీ టెస్టులో మళ్లీ అదే సీన్ పునరావృతం చేసింద�
Virat Kohli | భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో చివరిదైన ఐదో టెస్టు సిడ్నీ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్లో కెప్టెన్ బుమ్రా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్లో మరోసారి టాప్ ఆర్�
టీమ్ఇండియా బ్యాట్స్మెన్ మరోసారి మెల్బోర్న్ టెస్టును గుర్తుచేశారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా (Sydney Test) జరుగుతున్న చివరి టెస్టులోనూ భారత ఆటగాళ్లు వైఫల్యాల బాటవీడలేదు.
Yashasvi Jaiwal | ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ టెస్టులో భారత జట్టు స్టార్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీతో స్పెషల్ జాబితాలో చేరాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స
బాక్సింగ్ డే టెస్ట్లో భారత్లో (Team India) కష్టాల్లో పడింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ఇండియా 33 రన్స్కే 3 ప్రధాన వికెట్లు కోల్పోయింది. ఆచితూటి ఆడుతున్న 17వ ఓవర్లో పాట్ కమిన్స్ షాకిచ్చాడు. 9 రన్స్తో �
బాక్సింగ్ డే టెస్టు రెండో ఇన్నింగ్స్లో భారత్ (Team India) కష్టాలో పడింది. 16 ఓవర్లలో 25 రన్స్ చేసిన టీమ్ఇండియా.. అదే స్కోర్ వద్ద రెండు ప్రధాన వికెట్లను కోల్పోయింది. అప్పటివరకు నెమ్మదిగా ఆడిన కెప్టెన్ రోహిత్
భారత్, ఆస్ట్రేలియా మధ్య మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో రెండో రోజూ ఆతిథ్య జట్టుదే పైచేయి. స్టీవ్ స్మిత్ (197 బంతుల్లో 140, 13 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ శతకానికి తోడ�
బాక్సింగ్ డే టెస్టు పేరుకు తగ్గట్టే తొలి రోజు బ్యాటర్ల దూకుడుతో ప్రారంభమైంది. ఆతిథ్య ఆస్ట్రేలియా తరఫున అరంగేట్ర కుర్రాడు సామ్ కాన్స్టాస్ నాటు కొట్టుడుకు తోడు సీనియర్ బ్యాటర్లు ఖవాజా, లబూషేన్, స్మ�