Yashasvi Jaiwal | ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ టెస్టులో భారత జట్టు స్టార్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీతో స్పెషల్ జాబితాలో చేరాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స
బాక్సింగ్ డే టెస్ట్లో భారత్లో (Team India) కష్టాల్లో పడింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ఇండియా 33 రన్స్కే 3 ప్రధాన వికెట్లు కోల్పోయింది. ఆచితూటి ఆడుతున్న 17వ ఓవర్లో పాట్ కమిన్స్ షాకిచ్చాడు. 9 రన్స్తో �
బాక్సింగ్ డే టెస్టు రెండో ఇన్నింగ్స్లో భారత్ (Team India) కష్టాలో పడింది. 16 ఓవర్లలో 25 రన్స్ చేసిన టీమ్ఇండియా.. అదే స్కోర్ వద్ద రెండు ప్రధాన వికెట్లను కోల్పోయింది. అప్పటివరకు నెమ్మదిగా ఆడిన కెప్టెన్ రోహిత్
భారత్, ఆస్ట్రేలియా మధ్య మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో రెండో రోజూ ఆతిథ్య జట్టుదే పైచేయి. స్టీవ్ స్మిత్ (197 బంతుల్లో 140, 13 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ శతకానికి తోడ�
బాక్సింగ్ డే టెస్టు పేరుకు తగ్గట్టే తొలి రోజు బ్యాటర్ల దూకుడుతో ప్రారంభమైంది. ఆతిథ్య ఆస్ట్రేలియా తరఫున అరంగేట్ర కుర్రాడు సామ్ కాన్స్టాస్ నాటు కొట్టుడుకు తోడు సీనియర్ బ్యాటర్లు ఖవాజా, లబూషేన్, స్మ�
Rohit Sharma | ఈ నెల 26 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య మెల్బోర్న్ వేదికగా బాక్సింగ్ డే టెస్ట్ మొదలవనున్నది. ఐదు టెస్టుల సిరీస్లో ప్రస్తుతం రెండు జట్లు చెరో మ్యాచ్ను నెగ్గగా.. మరో టెస్ట్ డ్రాగా ముగిసింది. మెల్�
Rohit Sharma: మోకాలి గాయం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. అయితే బ్యాటింగ్ పొజిషన్పై మాత్రం రోహిత్ సస్పెన్స్ పెట్టేశాడు.
IND Vs AUS | ఈ నెల 26 నుంచి మెల్బోర్న్లో భారత్ - ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్ట్ మొదలుకానున్నది. ఐదు టెస్టుల సిరీస్లో ఇప్పటికే మూడు మ్యాచులు ముగిశాయి. ప్రస్తుతం టీమిండియా, ఆసిస్ చెరో మ్యాచ్లో విజయం సాధించగా..
టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చిక్కుల్లో పడ్డాడు. ఫైర్ సేఫ్టీ విషయంలో సదరుశాఖ నుంచి ఎన్వోసీ లేని కారణంగా బెంగళూరు బృహత్ మహానగర పాలికె(బీబీఎమ్పీ) కోహ్లీకి చెందిన ‘వన్8 కమ్యూన్' రెస్
Virat Kohli: ఇండియా విడిచి వెళ్లనున్నాడు కోహ్లీ. అతను లండన్లో సెటిల్ కానున్నట్లు తెలుస్తోంది. అతని కోచ్ రాజ్కుమార్ శర్మ ఈ విషయాన్ని చెప్పాడు. భార్య అనుష్కా, పిల్లలతో పాటు అతను లండన్ వెళ్లిపోనున్నా