Champions Trophy: పాక్ క్రికెట్ అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. చాంపియన్స్ ట్రోఫీ వేదికల విషయంలో.. భారత్ తీసుకున్న నిర్ణయాన్ని వాళ్లు తప్పుపడుతున్నారు. అందుకే భారత క్రికెటర్లను ఎవరూ హగ్ చేసుకోరాదు అని త
వన్డేలలో అత్యంత వేగంగా 6వేల పరుగులు పూర్తిచేసిన క్రికెటర్లలో పాకిస్థాన్ మాజీ సారథి బాబర్ ఆజమ్.. భారత దిగ్గజం విరాట్ కోహ్లీని అధిగమించాడు. ముక్కోణపు సిరీస్లో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో �
ఐపీఎల్లో ఇంతవరకూ ఒక్క ట్రోఫీ నెగ్గకపోయినా క్రేజ్ విషయంలో మాత్రం అగ్రశ్రేణి జట్లతో సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు శుభవార్త. 2025 సీజన్లో ఆ జట్టును నడిపించేదెవరో
IND vs ENG 3rd ODI | ఇంగ్లండ్ (England) తో మూడో వన్డే (3rd ODI) లో భారత్ భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్ శుభ్మాన్ గిల్ (Shubman Gill) సెంచరీ, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ (Virat Kohli), యువ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ (Shreyas Ayyar) హాఫ్ సెంచరీలతో కదం �
సొంతగడ్డపై ఇంగ్లండ్ను టీ20లతో పాటు వన్డేలలోనూ మట్టికరిపించిన టీమ్ఇండియా.. బుధవారం వన్డే సిరీస్ క్లీన్స్వీప్ లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మరో వారం రోజుల్లో తెరలేవనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి మ�
India vs England 2nd ODI | టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్కు ఫీల్డింగ్ అప్పగించింది. నిలకడగా బ్యాటింగ్ చేస్తూ దాదాపు 6 పరుగుల నెట్ రన్రేట్తో ఇంగ్లండ్ భారీ స్కోర్ దిశగా దూసుకుపోతోంది.
భారత్, ఇంగ్లండ్ మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో కీలక పోరుకు వేళయైంది. ఆదివారం ఇరు జట్ల మధ్య బారాబతి స్టేడియం వేదికగా రెండో వన్డే జరుగనుంది. నాగ్పూర్ వన్డేలో ఘన విజయంతో టీమ్ఇండియా జోష్మీదుంటే..కటక్ల�
IND vs ENG ODI | భారత్-ఇంగ్లాండ్ మధ్య ఆదివారం రెండో వన్డే జరుగనున్నది. అందరి దృష్టి స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ క్లోహీపైనే ఉన్నది. నాగ్పూర్ వన్డేకు దూరమైన విషయం తెలిసిందే. కుడి మోకాలు వాపు కారణంగా మ్యాచ్క
Virat Kohli | భారత్ - ఇంగ్లాండ్ మధ్య రెండో వన్డే ఫిబ్రవరి 9న కటక్లో జరుగనున్నది. ఈ మ్యాచ్లో సీనియర్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ ఇంట్రీ ఇవ్వనున్నాడు. ఈ విషయాన్ని వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ వెల్లడించాడు.
ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమ్ ఇండియాకు ఆందోళన కల్గించే వార్త. మోకాలి నొప్పితో ఇంగ్లండ్తో తొలి వన్డేకు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. మ్యాచ్ ముందు రోజు సుదీర్ఘంగా ప్రాక్
Virat Kohli | ఇంగ్లాండ్తో తొలి వన్డేకు ముందు టీమిండియాకు షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నాగ్పూర్కు మ్యాచ్కు దూరమయ్యాడు. మోకాలి గాయం కారణంగా ఈ మ్యాచ్ ఆడడం లేదని టాస్ సందర్భంగా రోహిత్ శర్మ
IND vs ENG ODI | భారత్-ఇంగ్లాండ్ మధ్య నాగ్పూర్ వేదికగా తొలి వన్డే జరుగనున్నది. ఇప్పటికే టీ20 సిరీస్ను 4-1 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.. అదే ఉత్సాహంతో వన్డేల్లోనూ రాణించాలని కసితో ఉన్నది. కీలకమైన చాంపియన్స్
2012 నవంబర్ తర్వాత తొలిసారి రంజీ మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లీ బ్యాటింగ్ తీరు మారలేదు. గత కొంతకాలంగా అతడిని వేధిస్తున్న ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బలహీనతను విరాట్ మరోసారి బయటపెట్టుకున్నాడు. ఈ సమస్యను అధ�